‘మన ఊరు – మాటా మంతీ’: వెండితెరపై పవన్ కళ్యాణ్ అభివృద్ధి సినిమా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,274FansLike
57,764FollowersFollow

లక్షల మందిని పోగేసి, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభలు నిర్వహించి, సొంత డబ్బా కొట్టుకోవడం.. అనేది వైసీపీ హయాంలో చూశాం. కానీ, వెండితెరపై బాధ్యతాయుతమైన అభివృద్ధి సినిమా ఇప్పుడే చూస్తున్నాం.

టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది, ప్రజలతో మమేకమవడానికి. స్వతహాగా సినీ నటుడు కావడంతో, పవన్ కళ్యాణ్ వెండితెరపై ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లో ఇదో సరికొత్త సంచలనం.

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఓ సినిమా థియేటర్‌లో, రావివలస గ్రామ ప్రజలు, లైవ్ ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో ముచ్చటించారు. కాదు కాదు, గ్రామంలో సమస్యలు తెలుసుకునేందుకు, పవన్ కళ్యాణ్.. వారితో ముచ్చటించారు. ప్రజా సమస్యల్ని తెలుసుకున్నారు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త ఆలోచనను అభినందించడం గమనార్హం.

రావివలస అంటే, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఎండల మల్లేశ్వరస్వామి కొలువై వున్న గ్రామం. నిజానికి, అది మారుమూల గ్రామం. కూటమి అధికారంలోకి వచ్చేవరకు సరైన రోడ్లు లేవక్కడ. ఈ మధ్యకాలంలోనే రోడ్లు బాగుపడ్డాయి. అదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో. చాలా సమస్యలున్నాయి రావివలస గ్రామంలో.

తమ సమస్యల్ని ఉప ముఖ్యమంత్రితో రావివలస గ్రామస్తులు చెప్పుకున్నారు. వాటి పరిష్కారం దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. దాదాపు 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ప్రకటించారు. ఈ మేరకు నిధుల మంజూరుకి ఆదేశాలు జారీ చేశారు.

వెండితెరపై తమ అభిమాన నటుడిని, ఉప ముఖ్యమంత్రి హోదాలో చూస్తూ, తమ సమస్యల్ని లైవ్ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం ఓ అద్భుతమైన అనుభూతి అని రావివలస గ్రామస్తులు చెబుతున్నారు.

సినిమా

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

DeviSri-Mythri: దేవిశ్రీ-మైత్రి మధ్య దూరం..! నెట్టింట చర్చ

DeviSri-Mythri: సినిమా విజయానికి సంగీతం ఎంతో కీలకం. ముఖ్యంగా భారతీయ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటివి. ఒక సినిమా విడుదలకు ముందే...

Allu Arjun: నటి పావలా శ్యామలకు అల్లు అర్జున్ ఆర్ధిక సాయం.....

Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.....

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల...

Ram Charan: నా మూలాలు మర్చిపోను నాన్న.. ఇంకా కష్టపడతా: రామ్...

Ram Charan: ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ‘రై రై రారా..’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ఫైర్ స్ట్రామ్...

రాజకీయం

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎచ్చెర్లలో వైసీపీ నేతలు వరుసగా జనసేనలోకి చేరిక

మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. జనసేనలో చేరే నాయకులు, కార్యకర్తలు ఎవరు అయినా సరే ముందుగా జనసైనికులు...

ప్రేమ కుమార్ సమక్షంలో జనసేనలోకి గాయత్రి నగర్ మహిళల చేరిక

హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అల్లాపూర్ గాయత్రి నగర్ డివిజన్‌కు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. కెపిహెచ్‌బి కాలనీలోని జనసేన...

పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్ర పునర్నిర్మాణం – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగ అభివృద్ధి, పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా మాట్లాడారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణం అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన...

ఎక్కువ చదివినవి

భావ రస నాట్యోత్సవం 2కు రంగం సిద్ధం

హైదరాబాద్‌లో శాస్త్రీయ నృత్య కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ‘భావ రస నాట్యోత్సవం’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మదాలస - స్పేస్ ఫర్ డివైన్ ఆర్ట్’ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28, 2026న...

ప్రతి ఇంటికి జనసేన సిద్ధాంతాలు చేర్చాలి: ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గం గాయత్రి నగర్ డివిజన్‌లో జనసేన పార్టీ క్రియాశీలక ఉద్యమి సభ్యత్వ నమోదు శిబిరం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని జనసేన పార్టీ సైబరాబాద్ కార్పొరేషన్ కో-ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్...

తాతయ్య గుంట అమ్మవారి దర్శనంలో అనన్య నాగళ్ళ

తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి దేవాలయాన్ని ప్రముఖ నటి అనన్య నాగళ్ళ శనివారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. వకీల్ సాబ్, మల్లేశం, పొట్టేల్, తంత్ర వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ...

మూడు నెలల్లో 3,371 అధ్యాపక పోస్టులు భర్తీ: నారా లోకేష్

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేసేలా కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం...

జగన్‌కు హిందుత్వంపై విశ్వాసం లేదు: సాధు పరిషత్ అధ్యక్షుడి విమర్శలు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddyకు హిందు ధర్మంపై విశ్వాసం లేదని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాస నంద సరస్వతి ఆరోపించారు. శుక్రవారం నిర్వహించిన...