మహిళలపై అసభ్య వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్, లోకేష్ హెచ్చరిక

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,310FansLike
57,764FollowersFollow

కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ఆ నియోజకవర్గ వై.సి.పి మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం లేపింది. ఈ వ్యాఖ్యలపై  పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.  ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు.

మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు అనవసరం – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్:

కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిపై ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించతగ్గవి. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ మాట్లాడటం వైసీపీకి అలవాటైపోయింది. వారి మాటల దూకుడుకు సభ్య సమాజం సిగ్గుపడే స్థితి వచ్చింది. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకొని అసభ్యంగా మాట్లాడడం ఓ నీచపు పంథా. శాసనసభలోనూ అదే రీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నాయకులకు ప్రజలు ఒకసారి బుద్ధి చెప్పారు. అయినప్పటికీ ఇలాంటి  మాటలు వదలడం లేదు. మహిళలు ఈసారి మరింత బలంగా స్పందిస్తారు. బాధ్యత గల పదవిలో ఉన్నవారు ఈ స్థాయి మాటలు మాట్లాడటం ప్రజాస్వామ్యానికి పెద్ద  మచ్చ.

వైసీపీకి మహిళలపై ద్వేషభావమేనా? – మంత్రి నారా లోకేష్:

మహిళా ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని నిందిస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం దారుణం. ఇది నేరం. ఇటువంటి మాటలు చెప్పేవారికి కనీస ఇంగితజ్ఞానం లేదనిపిస్తోంది. తల్లి, చెల్లిని తన రాజకీయ ప్రయోజనాల కోసం తూర్పారబోయిన జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటే ఎలా? ఇది ఆయన జంగిల్ రాజ్ కాదు. మహిళల గౌరవాన్ని కాపాడే ప్రజాప్రభుత్వం ఉంది. ఎవరు ఉన్నా, ఎక్కడ ఉన్నా… ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు.

ఇలాంటి  వ్యాఖ్యలతో స్త్రీల గౌరవాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తే… ప్రజలు మళ్లీ అదే భద్రత కోసం గట్టిగా తిరిగి సమాధానం చెబుతారని నేతలు హెచ్చరించారు.

సినిమా

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్...

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు....

“వారణాసి”లో రామాయణం స్పర్శ… రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు

దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి పై మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో దాదాపు 20 నిమిషాల...

సమ్మర్‌లోనూ ఖాళీ థియేటర్లు.. టాలీవుడ్‌కు 2026 కఠిన పరీక్ష!

2026 సంవత్సరంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ వసూళ్లతో కళకళలాడే సమ్మర్ సీజన్‌లో కూడా ఈసారి థియేటర్లు...

‘పెద్ధి’తో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్… బుచ్చి బాబు భుజాలపైనే...

మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో Peddi సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితమే ఆయన పాన్ ఇండియా స్థాయిని మరింత...

అందర్నీ ఒకే వేదికపైకి రప్పించిన బండ్ల గణేష్.. కూతురు ఎంగేజ్‌మెంట్ గ్రాండ్...

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు పొందిన నిర్మాత Bandla Ganesh మరోసారి తన స్టైల్‌ను చూపించాడు. తన కుమార్తె Janani Bandla ఎంగేజ్‌మెంట్ వేడుకను...

రాజకీయం

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...

టీవీకే విజయ్ గెలుపు.! వైసీపీ హడావిడి ఏంటి మధ్యలో.?

ఓ వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీవీకే విజయ్‌ని కలిశారు. ఆ వివాహ వేడుక, వైఎస్ జగన్ బంధువులకు సంబంధించినది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. వివిధ...

“విద్యార్థులకు రాగిజావ కొనసాగింపు”… మూడు ఏళ్లకు ఒప్పందం కుదిరింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల పోషకాహారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇప్పటికే అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో...

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...

ఎక్కువ చదివినవి

Power Peta: సందీప్ కిషన్ హీరోగా ‘పవర్ పేట’.. జోష్ లో మెగా ఫ్యాన్స్.. కారణమిదే..

Power Peta: సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పవర్ పేట’. రౌడీ ఫెలో, చల్ మోహనరంగా సినిమాలకు దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది....

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...

“మీ త్యాగాలతోనే నేను ఈ స్థాయికి వచ్చాను”: నారా లోకేష్

మంగళగిరిలో జరిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో Nara Lokesh నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన ముగింపు సభలో ఆయన చేసిన...

అందర్నీ ఒకే వేదికపైకి రప్పించిన బండ్ల గణేష్.. కూతురు ఎంగేజ్‌మెంట్ గ్రాండ్ వేడుక!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు పొందిన నిర్మాత Bandla Ganesh మరోసారి తన స్టైల్‌ను చూపించాడు. తన కుమార్తె Janani Bandla ఎంగేజ్‌మెంట్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించి ఇండస్ట్రీతో పాటు...

“చెల్లి మరణాన్ని నిరూపించేందుకు ఎముకలతో బ్యాంక్‌కు వెళ్లిన అన్న… ఒడిశాలో హృదయ విదారక ఘటన”

ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో జరిగిన ఒక ఘటన సమాజాన్ని కలచివేసింది. డియానలి గ్రామానికి చెందిన జీతు (50) తన చెల్లి కల్రా మరణాన్ని నిరూపించేందుకు ఆమె సమాధిని తవ్వి, ఎముకలను బ్యాంక్‌కు తీసుకెళ్లాల్సి...