ప్రపంచ కప్ సిరీస్ ల్లో ఇప్పటి వరకు భారత్ పై పాకిస్తాన్ గెలువలేక పోయింది… ఇది నిన్నటి వరకు అనుకున్న ముచ్చట. నిన్న చరిత్ర తిరిగ రాస్తూ పాకిస్తాన్ ఆటగాళ్లు సింహాల మాదిరిగా దూకుతూ ఇండియాపై ఘన విజయంను దక్కించుకున్నారు. ఏదో అల్లాటప్పగా అదృష్టం కొద్ది వచ్చిన విజయం కానే కాదు. పాకిస్తాన్ వారు ఖచ్చితంగా ఈ విజయంకు అర్హులు అనడంలో సందేహం లేదు. ఫీల్డింగ్.. బౌలింగ్ మరియు బ్యాటింగ్ అన్ని విధాలుగా రాణించడం వల్ల ఇండియాపై వారికి ఈ విజయం దక్కింది.
పాకిస్తాన్ ఈ సీజన్ లో అయినా ఇండియాపై గెలవాలి అంటే పలువురు పలు రకాలుగా సలహాలు ఇచ్చారు. పాక్ మాజీ ఆటగాడు సోయబ్ అఖ్తర్ మాట్లాడుతూ ఇండియన్ టీమ్ మెంబర్స్ కు నిద్ర మాత్రలు ఇస్తే పాకిస్తాన్ గెలుస్తుంది. అది కాదంటే కోహ్లీని మ్యాచ్ కు రెండు మూడు రోజుల పాటు ఇన్ స్టాకు దూరంగా ఉంచాలి. అదీ కాదంటే ధోనీని బతిమిలాడుకోవాలంటూ అప్పట్లో సలహా ఇచ్చాడు. అఖ్తర్ ఏ ఒక్క సలహా తీసుకోకుండానే పాక్ ఆటగాళ్లు అద్బుత విజయాన్ని దక్కించుకుని చరిత్రలో సరికొత్త అధ్యయం మొదలు పెట్టారు.
218519 103739Over and over once again I like to take into consideration this problems. As a matter of fact it wasnt even a month ago that I thought about this really thing. To be honest, what may be the answer though? 422929
661633 976775Just wanna remark which you have a really nice internet web site , I like the layout it truly stands out. 340922
720719 137908hi good page i will definaely come back and see once again. 414660