ఆపరేషన్ సిందూర్: కాల్పుల విరమణ అసలెందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,310FansLike
57,764FollowersFollow

ఒకే ఒక్క ప్రకటనతో అన్నీ మారిపోయాయ్.! యుద్ధమంటేనే అంత.! అప్పటిదాకా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. ఆ వెంటనే, ప్రశాంతత.! ఇదంతా ‘కాల్పుల విరమణ’ తాలూకు ఎఫెక్ట్.!

ఆపరేషన్ సిందూర్.. అంటూ, పాకిస్తాన్‌పై ప్రతీకార చర్య ప్రారంభించింది భారతదేశం. పహల్గామ్ టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో, ఆపరేషన్ సిందూర్ తెరపైకొచ్చింది. నిజానికి, పహల్గామ్ మాత్రమే కాదు, అంతకు ముందు పుల్వామా ఘటన కూడా ఆపరేషన్ సిందూర్ ఇంత సీరియస్‌గా ప్రారంభమవడానికి కారణంగా చెప్పుకోవచ్చు.

‘ప్రతిసారీ చావు దెబ్బ తినడమేనా.? శతృవుని చావు దెబ్బ కొట్టలేమా.?’ అన్న ఆవేదన సగటు భారతీయుడిలో పెరిగిపోతూ వచ్చింది. దానికి సమాధనమయ్యింది ఆపరేషన్ సిందూర్.! తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న, టెర్రర్ క్యాంప్స్‌ని ఈ ఆపరేషన్ సిందూర్ ద్వారా ధ్వంసం చేయగలిగాం.

ఆ తీవ్రవాదానికి సాయమందిస్తున్న పాకిస్తాన్‌ని కూడా చావు దెబ్బ కొట్టాం ఆపరేషన్ సిందూర్‌తో. పాకిస్తాన్‌లోని పలు ఎయిర్ బేస్‌లు, అక్కడ పాకిస్తాన్‌కి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్.. ఇలా కీలక విభాగాల్ని ఆపరేషన్ సిందూర్ ధ్వంసం చేయగలిగింది.

పాకిస్తాన్ చాలామంది సైనికుల్ని కోల్పోయింది. లెక్కలేనంది తీవ్రవాదులూ అంతమయ్యారు. ఇది సరిపోతుందా.? సరిపోదు. పాకిస్తాన్‌ని ఆక్రమించుకోవాలి.. కనీసం, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ని అయినా, తిరిగి తెచ్చుకోవాలన్న డిమాండ్లు భారత పౌరుల నుంచి రావడం సహజమే. అలా కోరుకోవడం తప్పు కాదు కూడా.

కానీ, అభివృద్ధి చెందుతున్న దేశం మనది. యుద్ధం పేరుతో, భారత ప్రగతిని అడ్డుకోవాలని చూస్తోంది, తీవ్రవాదం అనే రొంపిలో మునిగి తేలుతున్న పాకిస్తాన్. కాల్పుల విరమణ కోసం, మోకాళ్ళ మీద నిల్చుని మరీ అడిగింది పాకిస్తాన్. ఈ క్రమంలో, భారత్ చిన్న విరామం ప్రకటించిందంతే.

అంతలోనే, పాకిస్తాన్ తన దుర్బుద్ధిని ఇంకోసారి బయటపెట్టింది.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరలేపింది. దాంతో, ఆపరేషన్ సిందూర్.. మళ్ళీ షురూ అయ్యింది. ఏ క్షణాన పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు. యుద్ధం కోసం దేశమంతా ఒక్కటైయ్యింది.. ఎప్పటికీ ఒక్కటిదానే వుంటుంది.

సినిమా

Jana Nayagan: విజయ్ క్రేజ్.. ‘జననాయగన్’లో టైటిల్ కార్డు మార్చండి.. ఫ్యాన్స్...

Jana Nayagan: హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ప్రస్తుతం ఆయన పేరు మోగిపోతోంది. అతిపెద్ద మూడో పార్టీగా తమిళనాడులో రెండు ద్రవిడ...

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్...

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు....

“వారణాసి”లో రామాయణం స్పర్శ… రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు

దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి పై మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో దాదాపు 20 నిమిషాల...

సమ్మర్‌లోనూ ఖాళీ థియేటర్లు.. టాలీవుడ్‌కు 2026 కఠిన పరీక్ష!

2026 సంవత్సరంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ వసూళ్లతో కళకళలాడే సమ్మర్ సీజన్‌లో కూడా ఈసారి థియేటర్లు...

‘పెద్ధి’తో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్… బుచ్చి బాబు భుజాలపైనే...

మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో Peddi సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితమే ఆయన పాన్ ఇండియా స్థాయిని మరింత...

రాజకీయం

టీవీకే విజయ్‌కి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది.!

మొత్తం 234 అసెంబ్లీ సీట్లలో  టీవీకే విజయ్ గెలుచుకున్నది 108 నియోజకవర్గాల్లో. ఆషామాషీ విజయం కాదిది. అత్యద్భుత విజయం. కానీ, రాజకీయాల్లో ఈ అద్భుత విజయం, ఎంతవరకు టీవీకే విజయ్‌కి ఉపయోగపడుతుంది.? అన్నది...

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...

టీవీకే విజయ్ గెలుపు.! వైసీపీ హడావిడి ఏంటి మధ్యలో.?

ఓ వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీవీకే విజయ్‌ని కలిశారు. ఆ వివాహ వేడుక, వైఎస్ జగన్ బంధువులకు సంబంధించినది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. వివిధ...

“విద్యార్థులకు రాగిజావ కొనసాగింపు”… మూడు ఏళ్లకు ఒప్పందం కుదిరింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల పోషకాహారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇప్పటికే అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో...

ఎక్కువ చదివినవి

బుల్లెట్ ట్రైన్ వస్తే హైదరాబాద్ నుంచి అమరావతి 70 నిమిషాల్లోనే… దక్షిణాది ప్రయాణానికి గేమ్ చేంజర్!

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాన్ని వేగవంతం చేసే కీలక ప్రణాళికగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ముందుకు వస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి Ashwini Vaishnaw వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్ –...

Daily Horoscope: సింహం వారికి కొత్త అవకాశాలు.. తుల రాశి వారికి ఆర్థిక లాభం..

మే 1 , 2026 శుక్రవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల ప్రభావం ప్రతి రాశి వారికి వేర్వేరు ఫలితాలను ఇస్తుంది. కొన్ని రాశులకు కొత్త అవకాశాలు వస్తే, మరికొన్ని...

Jana Nayagan: విజయ్ క్రేజ్.. ‘జననాయగన్’లో టైటిల్ కార్డు మార్చండి.. ఫ్యాన్స్ రిక్వెస్ట్

Jana Nayagan: హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ప్రస్తుతం ఆయన పేరు మోగిపోతోంది. అతిపెద్ద మూడో పార్టీగా తమిళనాడులో రెండు ద్రవిడ పార్టీ మధ్యలో వెలుగులోకి రావడం చిన్న...

“తెలియకుండానే అవుట్?: ‘AK47’లో మ్యూజిక్ డైరెక్టర్ మార్పుపై షాక్ ట్విస్ట్”

Venkatesh Daggubati హీరోగా, Trivikram Srinivas దర్శకత్వంలో రూపొందుతున్న AK47 సినిమాకు సంబంధించి మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌కు మొదటగా Harshavardhan Rameshwar మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు తెలిసిందే....

RC17పై సుకుమార్ ఫోకస్.. ఫస్ట్ హాఫ్ లాక్!

దర్శకుడు Sukumar మరియు మెగా పవర్ స్టార్ Ram Charan కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న #RC17 సినిమాపై తాజా అప్డేట్ ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫస్ట్ హాఫ్ ఇప్పటికే లాక్ చేసినట్లు...