Switch to English

మోసం చేసింది వైసీపీ.! మోసపోయిన ప్రజలే ఎదురుతిరిగారు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,770FansLike
57,764FollowersFollow

‘ప్రజలే మమ్మల్ని మోసం చేశారు..’ అంటోంది వైసీపీ.! అంతలోనే, ‘ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయాం..’ అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. ఏది నిజం.? ప్రజలు మోసం చేశారా.? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా.?

ఈవీఎం ట్యాంపరింగ్ మీద మొదటి నుంచీ అనుమానాలున్నమాట వాస్తవం. గతంలో వైసీపీ గెలిచినప్పుడూ ఇవే అనుమానాలు వచ్చాయి. అంతకు ముందు, 2014 ఎన్నికల్లోనూ ఇవే అనుమానాలు. ఆ అనుమానాలు అర్థం లేనివని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతూ వస్తోంది.

అప్పట్లో వైసీపీని గెలిపించిన ఈవీఎంలు, ఇప్పుడు కూటమిని గెలిపించాయి. సో, ఇక్కడ ఈవీఎంలపై నిందలు వేయడంలో అర్థమే లేదు. ఈవీఎం ట్యాంపరింగ్ అనేదానికి ఆస్కారముంటే, బీజేపీ, ఇప్పుడు కూటమిగా కేంద్రంలో అధికారం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా.?

ఇక, ప్రజలు మోసం చేయడం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ రాజకీయ స్వామ్యంలో ఎప్పుడూ మోసపోయేది ప్రజలే.! రాజకీయ నాయకులు కాదు.! పేదవాడు దశాబ్దాలుగా పేదరికంలోనే మగ్గుతున్నాడు. వార్డు మెంబర్ కూడా కోట్లకు పడగలెత్తుతున్న రాజకీయాన్ని చూస్తున్నాం.

మద్యపాన నిషేధం విషయంలో మోసం చేసి, రాజధాని విషయంలో మోసం చేసి.. ఇలా రకరకాలుగా ప్రజల్ని వైసీపీ మోసం చేసింది. ఆ మోసాల్ని సహించలేక, ప్రజలు ఎదురుతిరిగారు.! ‘సంక్షేమం అంటే, ఎవడమ్మా రంకు మొగుడి సొమ్ము కాదు.. అది మా హక్కు..’ అన్న మాట, గ్రామ స్థాయిలో చాలా పచ్చిగా, ప్రజల నుంచి ఎన్నికల సమయంలో వినిపించింది. 2014 ఎన్నికల్లోనూ, 2019 ఎన్నికల్లోనూ ప్రజల ఆలోచన ఇదే.

క్షమించాలి, ఇది సగటు ప్రజల ఆవేదన. వారి ఆవేదన వారి మాటల్లోనే వెల్లడించాల్సి వచ్చింది.

రోడ్ల మీద గుంతలు, అభివృద్ధి జరగకపోవడం.. వాట్ నాట్.. వైసీపీ ఓటమికి వంద, వెయ్యి కాదు.. లక్ష కారణాల్ని జనమే చెబుతున్నారు. దాన్ని వైసీపీ గుర్తించలేకపోయింది. ఇప్పటికీ ప్రజా నాడిని వైసీపీ అర్థం చేసుకోలేకపోతోంది.!

762 COMMENTS

సినిమా

Geethanjali: ప్రేమకథే కానీ, దృశ్యకావ్యం.. నిత్య యవ్వన ‘గీతాంజలి’కి 36 ఏళ్లు

Geethanjali: సినిమాలకు క్రౌడ్ పుల్లర్స్ యూత్. సినిమాకి ఎవర్ గ్రీన్ కంటెంట్ లవ్. రెండింటికీ అవినాభావ సంబంధమే ఉంది. అందుకే ప్రేమకథలది బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములా....

నితిన్ తమ్ముడు మూవీ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్..

నితిన్ వరుస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తూ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ తమ్ముడు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ...

ఓజీ షూటింగ్ మళ్లీ మొదలైంది.. ఈ సారి ముగించడమే..

పవన్ కల్యాణ్‌ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై గుడ్ న్యూస్ వచ్చింది. మూవీ షూటింగ్...

Ram Charan-Klin Kaara: ముద్దులొలికిస్తున్న క్లింకారా అల్లరి.. టాప్ ట్రెండింగ్ లో...

Ram Charan-Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటైన విషయం తెలిసిందే. లండన్లో...

ఎన్టీఆర్- నీల్ సినిమాలో శ్రద్ధా కపూర్..?

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ షూటింగ్ కొంతవరకు జరిగింది....

రాజకీయం

పాకిస్తాన్ బతకాలంటే, తీవ్రవాదం చావాల్సిందే: ప్రధాని మోడీ తీవ్ర హెచ్చరిక

ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. స్వల్ప విరామం అంతే.! పాకిస్తాన్ వైపు నుంచి ఒక్క తీవ్రవాది, ఎలాంటి ఘాతుకానికి పాల్పడినా, ప్రతిస్పందన చాలా చాలా తీవ్రంగా వుంటుంది. నదిలో నీళ్ళు, రక్తం.. ఒకేసారి పారేందుకు...

ఆపరేషన్ సిందూర్: ఆధారాలు కావాలా నాయనా.!

భారత ప్రభుత్వం, ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అంటే, భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ అని అర్థం.! ఇందులో పెడార్థాలు తీయడానికి ఏమీ లేదు. పహల్గామ్ టెర్రర్ ఎటాక్...

దేశంలోనే స్ఫూర్తి వంతమైన నేతగా పవన్ కల్యాణ్‌..

ఇండియాలో చాలా మంది పవర్ ఫుల్ లీడర్లు ఉన్నారు. అయితే ప్రతి ఏడాది బలమైన లీడర్ల లిస్టు తీస్తే అందులో కొందరు మాత్రమే కనిపిస్తారు. ఇక ఈ ఏడాది అలాంటి లీడర్ల లిస్ట్...

పాక్ బుద్ధి మారదు.. గట్టి గుణపాఠం చెప్పాల్సిందే : పవన్ కల్యాన్‌

'పాకిస్థాన్ బుద్ధి మారదు. దానికి గట్టి గుణపాఠం చెప్పాల్సిందే' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన మురళీ నాయక్ భౌతిక ఖాయానికి...

ఆపరేషన్ సిందూర్: కాల్పుల విరమణ అసలెందుకు.?

ఒకే ఒక్క ప్రకటనతో అన్నీ మారిపోయాయ్.! యుద్ధమంటేనే అంత.! అప్పటిదాకా, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. ఆ వెంటనే, ప్రశాంతత.! ఇదంతా ‘కాల్పుల విరమణ’ తాలూకు ఎఫెక్ట్.! ఆపరేషన్ సిందూర్.. అంటూ, పాకిస్తాన్‌పై ప్రతీకార చర్య...

ఎక్కువ చదివినవి

ఆపరేషన్ సిందూర్: ఆధారాలు కావాలా నాయనా.!

భారత ప్రభుత్వం, ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అంటే, భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ అని అర్థం.! ఇందులో పెడార్థాలు తీయడానికి ఏమీ లేదు. పహల్గామ్ టెర్రర్ ఎటాక్...

ఓజీ షూటింగ్ మళ్లీ మొదలైంది.. ఈ సారి ముగించడమే..

పవన్ కల్యాణ్‌ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై గుడ్ న్యూస్ వచ్చింది. మూవీ షూటింగ్ రీ స్టార్ట్ చేశారు. మూవీ టీమ్...

ఆపరేషన్ సింధూర్.. 80 మంది టెర్రరిస్టుల హతం..?

యావత్ భారత దేశం గర్వంతో తలెత్తుకుంటోంది. ఆపరేషన్ సింధూరు పేరుతో ఉగ్రమూకలను ఇండియన్ ఆర్మీ ఏరిపారేస్తోంది. రక్తపు దాహానికి అలవాటు పడ్డ ఉగ్రవాదులను.. మట్టికరిపిస్తోంది మన సైన్యం. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత...

ఎన్టీఆర్- నీల్ సినిమాలో శ్రద్ధా కపూర్..?

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్, సంచలన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూవీ షూటింగ్ కొంతవరకు జరిగింది. మొన్నటిదాకా కర్ణాటకలో షూటింగ్ చేసిన టీం.....

భైరవం నుంచి దమ్ దమారే సాంగ్ రిలీజ్..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్ లో విజయ్ కనకమేడల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా భైరవం. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్...