Switch to English

అధికారులకు శిక్షలు.. ఇదో సరికొత్త రికార్డ్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,470FansLike
57,764FollowersFollow

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఎంత గొప్పగా వుందో చెప్పడానికి, ఇటీవలి కాలంలో తరచూ ఉన్నత న్యాయస్థానం అధికారులకు శిక్ష విధిస్తుండడమే నిదర్శనం. అధికారుల అలసత్వానికి సవాలక్ష కారణాలుంటాయి. రాజకీయ ఒత్తిళ్ళే ఇందులో కీలక భూమిక పోషిస్తుంటాయ్నది నిర్వివాదాంశం.

కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం దగ్గర్నుంచి.. కీలకమైన కేసుల్లో హైకోర్టు ఇచ్చే తీర్పుల్ని లెక్క చేయకపోవడం వరకు.. చాలా కేసుల్లో అధికారులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. హైకోర్టు తీర్పుని పాటించాల్సి వస్తే.. అధికార పార్టీ నుంచి తలనొప్పులు తప్పవు. అధికార పార్టీ చెప్పింది చేస్తే, హైకోర్టు నుంచి చీవాట్లు తప్పవు. డీజీపీ, చీఫ్ సెక్రెటరీ స్థాయి అధికారులు సైతం న్యాయస్థానం నుంచి మొట్టికాయలు తినాల్సి వస్తోందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణలోనూ కరోనా నేపథ్యంలో అధికారులు హైకోర్టు నుంచి మొట్టికాయలు తినక తప్పలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది సరికొత్త రికార్డ్. ఇది నెవర్ బిఫోర్.. ఎవర్ ఆప్టర్ ట్రెండ్. పదే పదే.. దాదాపుగా ప్రతిరోజూ అధికారుల్ని న్యాయస్థానాలు వాయించేయడం మీడియాలో చూస్తున్నాం. న్యాయస్థానం జైలు శిక్ష విధించడం, ఆ తర్వాత అధికారులు క్షమాపణ కోరడం.. దాంతో, జైలు శిక్ష తగ్గించి.. జరీమానాలతో సరిపెట్టడం.. ఇలా తయారయ్యింది వ్యవహారం.

నిజానికి, ఇది అధికారుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని.. అయినా, ఎందుకు అధికారుల్లో చలనం వుండటంలేదని రాజకీయ విశ్లేషకులు విస్మయం చెందుతున్నారు. అధికారులు స్వేచ్ఛగా పని చేసే పరిస్థితి రాష్ట్రంలో లేదనీ, అధికార పార్టీ చేసే అడ్డగోలు పనులకు అధికారులు తలూపడంతోనే, న్యాయస్థానంలో వారికి చీవాట్లు తప్పడంలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

నిజానికి, పదే పదే అధికారులకు ఇలా చీవాట్లు పడుతున్నప్పుడు ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోవాలి. తప్పులు పునరావృతం కాకుండా, న్యాయస్థానాల తీర్పులు అమలయ్యేలా ప్రభుత్వ పెద్దలు హుందాగా వ్యవహరించాలి. కానీ, కోర్టులలానే చెబుతాయ్.. మేం చెప్పిందే చెయ్యాలన్నట్టు ప్రభుత్వాన్ని నడుపుతోన్న రాజకీయ వ్యవస్థ లైట్ తీసుకోవడంతోనే అధికారులిలా న్యాయస్థానాల్లో అను నిత్యం చీవాట్లు తినాల్సి వస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...