Switch to English

మరో షాక్: ఏపీ ల్యాండ్ టైటిల్ బిల్లుని మళ్ళీ తిప్పి పంపిన కేంద్రం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ఆంధ్రపదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘దిశ’ బిల్లు తీసుకొచ్చింది. అయితే, ఆ ‘దిశ’ బిల్లు చట్టంగా మారడంలో విఫలమవుతోంది. అయినా, ‘దిశ’ పేరుతో రాష్ట్రంలో పబ్లిసిటీ స్టంట్లు నడుస్తున్నాయనే విమర్శలున్నాయి. ఇంతవరకు రాష్ట్రం ప్రతిపాదించిన ‘దిశ’ బిల్లుని, కేంద్రం ఎందుకు ఆమోదించడంలేదు.? అన్నదానిపై స్పష్టత లేదు.

తాజాగా, మరో బిల్లు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే చుక్కెదురవుతూనే వుంది. అదే భూమి హక్కు చట్టం. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై చాలా పబ్లసిటీ స్టంట్లు చేస్తోంది. అయితే, రాజ్యాంగానికి లోబడి, కేంద్ర చట్టాలకు లోబడి రాష్ట్రాలు చట్టాలు చేయాల్సి వున్నా, ఆంధ్రపదేశ్ మాత్రం కొన్ని విషయాల్లో అత్యుత్సాహం చూపడమే ఆయా బిల్లలు కేంద్రం నుంచి సానుకూల స్పందనను పొందలేకపోతున్నాయనే విమర్శలున్నాయి.

భూమి హక్కు చట్టం ఇప్పటికే రెండు సార్లు ఆంధ్రపదేశ్ అసెంబ్లీలో పాస్ అయ్యింది. మొదటిసారి ఆమోదం తర్వాత, కేంద్రానికి వెళితే, అట్నుంచి కొన్ని సవరణలు ప్రతిపాదించబడ్డాయి. రెండోసారి కూడా కేంద్రం, రాష్ట్రం చేసిన సవరణల పట్ల సానుకూలంగా స్పందించకపోవడం గమనార్హం. అసలెందుకిలా జరుగుతోంది.? రాష్ట్రంలో అధికారులు తగిన రీతిలో ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేకపోతున్నారా.? బిల్లుల తయారీలో లోటుపాట్లను సవరించలేకపోతున్నారా.? ప్రభుత్వ పెద్దలకీ, అధికారులకీ మధ్య కమ్యూనికేషన్ సరిగా లేదా.? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

తాజాగా కేంద్రం, భూమి హక్కు చట్టాన్ని తిప్పి పంపిన దరిమిలా, దాన్ని మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి వుంది కొత్త సవరణలతో. మరి, ఈ సవరణలైనా కేంద్రాన్ని సంతృప్తి పరుస్తాయా.? రాజ్యాంగానికి లోబడి ఆయా బిల్లులు వుండడంలేదన్న విమర్శలకు ప్రభుత్వ పెద్దల సమాధానమేంటి.? ఏమో, వేచి చూడాల్సిందే. ఆయా బిల్లులు ఆమోదం పొందకుండానే రాష్ట్రంలో వాటి పేరుతో పొలిటికల్ పబ్లిసిటీ స్టంట్లు నడుస్తున్న వైనం పట్ల రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

వైసీపీ వద్దే వద్దు: ఉత్తరాంధ్ర గ్రౌండ్ రిపోర్ట్ ఇదీ.!

ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఓ చిన్నపాటి గ్రౌండ్ రిపోర్ట్.. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్‌కి కారణమవుతోంది.! అసలేంటా గ్రౌండ్ రిపోర్ట్.? ఎవరు చేశారోగానీ, ఈ గ్రౌండ్...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...