కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గత మూడు నెలలుగా ఇండియాను కూడా కరోనా గడగడలాడిస్తూనే ఉంది. ప్రస్తుతం ఇండియాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు సంస్కరణలు తీసుకు వచ్చారు. కేరళలో ఆన్ లైన్ ద్వారా మద్యం అమ్మకాలు నిర్వహించేందుకు సిద్దం అయ్యారు. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది. ఆ యాప్ ద్వారా మాత్రమే మద్యం అమ్మకాలు మరియు కొనుగోలు ఆన్లైన్ ద్వారా జరగాల్సిందిగా ప్రభుత్వం సూచించింది.
యాప్ ప్రారంభించిన గంట వ్యవధిలోనే ఏకంగా లక్షల మంది డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు రిజిస్ట్రర్ చేసుకున్నారు. బేవక్యూ అనే పేరుతో ప్రారంభం అయిన ఈ యాప్ ద్వారా మద్యంను డోర్ డెలవరీ చేయబోతున్నారు. ఈ విధానంతో మద్యం షాప్స్ వద్ద క్యూ లైన్స్ ఉండక పోవడంతో పాటు సామాజిక దూరం పాటించడం జరుగుతుంది. దాంతో కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందని ప్రభుత్వ వర్గాల వారు భావిస్తున్నారు.
839703 963568quite nice publish, i surely really like this internet website, keep on it 583546
464374 235882Woh I like your blog posts, saved to fav! . 623206
39549 240310What is fantastic respecting is dealing with instead of depending on. 505701
661893 436186Is going to be back often to investigate cross-check new posts 682141