ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు, అవినీతి ఆరోపణలతో సీబీఐ కేసును ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టడం వల్ల కేసు ను ప్రభావితం చేస్తున్నాడు అని.. అందుకే ఆయన బెయిల్ క్యాన్సిల్ చేసి వెంటనే జైల్లో పెట్టాలంటూ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటీషన్ వేయడం జరిగింది. జగన్ సాక్ష్యులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని రఘురామ అంటున్నాడు.
పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి నేడు వాదనలు వినేందుకు సిద్దం అయ్యింది. కాని సీబీఐ వారు తమ తరపు న్యాయవాదులు అనారోగ్య పరిస్థితి కారణంగా హాజరు కాలేదని కేసును వాయిదా వేయాలంటూ కోరడంతో కోర్టు ఈనెల 30వ తారీకుకు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రస్తుతానికి వైకాపా నాయకులకు ఊరట కలిగింది. బెయిల్ క్యాన్సిల్ అయితే పరిస్థితి ఏంటీ అంటూ ప్రస్తుతం వైకాపా నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు ఇప్పటికే జగన్ సీఎంగా రాజీనామా చేస్తే తదుపరి వచ్చే వారు ఎవరు అంటూ చర్చలు జరుపుతున్నారు.
566461 540648i would need to make more christmas cards becuase next month is december already- 610858
935801 36425extremely nice post, i undoubtedly genuinely like this superb web site, carry on it 324572
726431 831946dog grooming could be the specialty of my sister, she really loves grooming every dog in our house 297356
973628 824717Sewing Machines […]any time to read or go towards the content material or maybe internet sites we certainly have associated with[…] 264180