Switch to English

ఎన్టీఆర్ ట్రస్ట్ కి 28 ఏళ్లు..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,855FansLike
57,764FollowersFollow

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో చంద్రబాబు గారి ఆలోచనలో భాగంగా నారా భువనేశ్వరి గారి ఆచరణలో మొదలైంది ఎన్టీఆర్ ట్రస్ట్. 1997లో మొదలైన ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ పేదవారి ముఖంలో చిరునవ్వు చూసేందుకు ఎల్లవేళలా కృషి చేస్తుంది. 28 ఏళ్ల ప్రస్థానంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్య, వైద్యం, స్వయం ఉపాధి, సురక్షిత త్రాగునీరు ఇలా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ తెలుగు ప్రజల మస్సులను గెలుచుకుంది ఎన్టీఆర్ ట్రస్ట్.

ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రజలకు సాయం చేసేందుకు భరోసా ఇస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్. స్త్రీ శక్తితో మహిళలు సొంత కాళ్లపై నిలబడే శక్తిని కూడా ఇచ్చింది ఎన్టీఆర్ ట్రస్ట్. 28 ఏళ్ల ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాల వల్ల రాష్ట్ర ప్రజలు సంతోషకరంగా ఉన్నారు.

ఐతే 28 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఇక ముందు కూడా సేవా కార్యక్రమాలు చేస్తుందని.. ప్రజలు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్. మీరు కూడా భాగస్వామ్యమై ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను మరింత జయప్రదం చేయాలని నారా లోకేష్ అన్నారు.

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

పారిశుద్ధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలి : నారా లోకేష్

పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని వారిలో చైతన్యం కలిగించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కూటమి...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...

జనసేన లక్ష్యాలు పెద్దవి.. చాలా చాలా పెద్దవి.!

తన చిన్నప్పటి విషయాల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. అదే వేదికపైనున్న తన సోదరుడు నాగబాబుని చూస్తూ, ఆ విషయాలు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్...

ఎక్కువ చదివినవి

ప్రాణం ఉన్నంత వరకు పవన్ తోనే : బాలినేని

పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరుగుతున్న విషయం తెలిసిందే. జననేతగా 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరుగుతున్న ఆవిర్భావ సభ కాబట్టి ఈ సభను సక్సెస్ చేయాలని...

పిఠాపురం వర్మ విషయంలో వైసీపీ అత్యుత్సాహం.. దేనికి సంకేతం.?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికొస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జస్ట్ ఆటలో అరటిపండు అంతే. ఆ పార్టీకి వున్న 11 అసెంబ్లీ సీట్లతో, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినా...

అప్పులు.! జగన్‌కీ, చంద్రబాబుకీ అదే తేడా.!

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాలైనా, దేశమైనా అప్పులు చేయాల్సిందే. నడుస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వాటికి తోడు సంక్షేమం.. వెరసి, అప్పులు చేయక తప్పని పరిస్థితి. నిజానికి, అప్పులన్నీ సంక్షేమం కోసమే జరుగుతున్నాయనడం అతిశయోక్తి కాదు.!...

మెగాస్టార్ జోడిగా ఎవరికి ఛాన్స్..?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో...

పారిశుద్ధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలి : నారా లోకేష్

పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని వారిలో చైతన్యం కలిగించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కూటమి...