Switch to English

“నీతో మాట్లాడకుంటే ఎట్టా”.. క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానికి ఎన్టీఆర్ పరామర్శ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,936FansLike
57,764FollowersFollow

అభిమానులపై జూనియర్ ఎన్టీఆర్ ఎంత బాధ్యతగా ఉంటారో తెలిసిందే. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన చెప్పిన మాటలు ఆయన ప్రతి సినిమాలోనూ ప్రదర్శిస్తూనే ఉంటారు. తాజాగా క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానిపై ఆయన చూపిన ఆప్యాయత నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తిరుపతికి చెందిన కౌశిక్ అనే 19 ఏళ్ల కుర్రాడు క్యాన్సర్ తో పోరాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈనెల 27న విడుదల అయ్యే ఎన్టీఆర్ సినిమా “దేవర” చూసేవరకైనా తనను బతికించాలని వేడుకున్న వీడియో రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన బిడ్డ కోరిక తీర్చాలంటూ కౌశిక్ తల్లిదండ్రులు మీడియా సమావేశంలో అభ్యర్థించారు. ఈ వీడియో బాగా వైరల్ అయి ఎన్టీఆర్ వరకు చేరింది. దీంతో ఆయన ఈరోజు కౌశిక్ కు వీడియో కాల్ చేసి మాట్లాడి ధైర్యం చెప్పారు.

” కౌశిక్ మీరు ధైర్యంగా పోరాడి కోలుకుని బయటకు రావాలి. “దేవర” సినిమా చూడాలి. సినిమా తర్వాత.. ముందు మీరు కోలుకుని తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి” అని ఎన్టీఆర్ చెప్పగా.. “అన్నా మిమ్మల్ని చూస్తానని అస్సలు అనుకోలేదు.. ఒక్కసారి అయినా మిమ్మల్ని కలవాలి అని కౌశిక్ కోరగా.. ” నీతో మాట్లాడకుంటే ఎట్టా.. ముందు ధైర్యంగా ఉండు” అంటూ ఎన్టీఆర్ బదులిచ్చారు”. ఎన్టీఆర్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “దేవర పార్ట్ 1” ఈనెల 27న విడుదల కానుంది. జాన్వి కపూర్ కథానాయిక. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమా

Chiranjeevi: ‘ఆ సెంటిమెంట్ పక్కా.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ..” లైలా ప్రీ-రిలీజ్...

Chiranjeevi: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను షైన్ స్క్రీన్స్...

Ram Charan: క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. వివరాలివే

Ram Charan: రామ్ చరణ్ క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టి సందడి చేశారు. తాను ప్రాంచైజీగా ఉన్న క్రికెట్ టీమ్ ను కలుసుకుని వారిలో జోష్ నింపారు....

Nagarjuna: ‘తండేల్ లో నీ కష్టం కనిపించింది..’ చైతన్య విజయంపై నాగార్జున

Nagarjuna: నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ఘన విజయం సాధించి ధియేటర్లలో సందడి చేస్తోంది. దీనిపై నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. తండ్రిగా...

Allu Arjun: ‘అయిదేళ్ల పుష్ప జర్నీ అందరికీ ఎమోషన్..’ థాంక్స్ మీట్...

Allu Arjun: ‘పుష్ప 2 ది రూల్’ ఘన విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం థ్యాంక్స్‌ మీట్‌ ఘనంగా జరిగింది. వేడుకలో నటీనటులకు, సాంకేతిక...

Rashmika: ‘పుష్ప నాకెంతో స్పెషల్..’ థాంక్స్ మీట్ పై రష్మిక...

Rashmika: నిన్న జరిగిన ‘పుష్ప 2 ది రూల్’ థాంక్యూ మీట్ లో పాల్గొనలేకపోయిన రష్మిక టీమ్ ను ఉద్దేశించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. పుష్ప...

రాజకీయం

గెలుపోటములు: కేజ్రీవాల్ ఓ కేస్ స్టడీ.!

దేశ రాజధాని ఢిల్లీ.. అక్కడా సమస్యలున్నాయ్.! మంచి నీటి సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు.. వాట్ నాట్.! ఢిల్లీ ప్రజలు చాలాకాలంగా చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ అంటే, పార్లమెంటు సమావేశాలు.. ప్రధాని,...

చిరంజీవి సుతిమెత్తని ‘వాతలు’ సరిపోతాయా.?

సీపీఐ నారాయణ అంటే, చెత్త వాగుడికి కేరాఫ్ అడ్రస్.! ఎర్ర పార్టీలకు తెలుగునాట ఎప్పుడో కాలం చెల్లిందన్నది బహిరంగ రహస్యం. ‘తోక పార్టీలు’ అనే ముద్ర తప్ప, వామపక్ష పార్టీలకు అసలంటూ విలువ...

వేవ్స్ కమిటీలో మెగాస్టార్.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు..!

భారత్ ను అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో వరల్డ్ ఆడియో అండ్ విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ని నిర్వహించే దిశగా...

ప్రధాని మోదీ విశ్వాసం నిజమైంది : పవన్ కళ్యాణ్

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన స్పందన తెలియచేశారు. 2047 నాటికి మన దేశం అభివృద్ధి...

రోడ్లు.. అభివృద్ధి.. కూటమి ఘనత ఇదీ.!

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు కూర్చుని చర్చించుకుంటున్నా, రాష్ట్రంలో రోడ్ల గురించిన ప్రస్తావనే వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు శరవేగంగా జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వ హయాంలో. కొత్త...

ఎక్కువ చదివినవి

ప్రధాని మోదీ విశ్వాసం నిజమైంది : పవన్ కళ్యాణ్

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన స్పందన తెలియచేశారు. 2047 నాటికి మన దేశం అభివృద్ధి...

పిఠాపురంలో మాడ్రన్ అంగన్వాడీలు.. అపోలో ఫౌండేషన్ గొప్ప నిర్ణయం..!

అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిఠాపురంలో మాడ్రన్ అంగన్వాడీలను నిర్మించనున్నారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ గా ఉపాసన...

ముద్రగడపై దాడి.! వైసీపీ పాత చింతకాయ పచ్చడి.!

జనసేన పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఎవరో, ముద్రగడ పద్మనాభంపై హత్యాయత్నానికి ప్రయత్నించాడట.! ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం ఇంటి దగ్గర భీతావహ వాతావరణం చోటు చేసుకుందట. ముద్రగడకి చెందిన వాహనం ధ్వంసమైందట,...

విశాఖ ఉక్కు కంపెనీకి మరో గుడ్ న్యూస్.. లోకేష్ కు ఉక్కుమంత్రి హామీ..!

విశాఖ ఉక్కు కంపెనీకి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే స్టీల్ కంపెనీని ప్రైవేటీకరణ చేసేది లేదని కేంద్రమంత్రి క్లారిటీ ఇచ్చేశారు. అంతే కాకుండా కంపెనీని లాభాల్లోకి తీసుకురావడానికి...

ఖైదీ 2 లో కార్తితో పాటు కమల్ కూడానా..?

కోలీవుడ్ స్టార్ కార్తి లీడ్ రోల్ లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఖైదీ. 2019 లో రిలీజైన ఈ సినిమా తమిళ ఆడియన్స్ ని మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులను...