Switch to English

ట్రెండింగ్ లోకి ఎన్టీఆర్.. అక్కడ రోజూ కోటికి పైగా వసూలు చేస్తున్న దేవర..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,855FansLike
57,764FollowersFollow

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ కలెక్షన్ల పరంగా బాగానే వసూలు చేస్తోంది. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత.. ఎన్టీఆర్ కు బూస్ట్ ఇస్తోంది. ఆయన కెరీర్ లో రాజమౌళితో కాకుండా చేసిన సినిమాల్లో ఇదే ఎక్కువ వసూళ్లు సాధించింది. అయితే తాజాగా దేవర మూవీ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ మూవీ తెలంగాణ, ఏపీలోని చాలా ఏరియాల్లో రోజూ కోటికి పైగా వసూలు చేసినట్టు చెబుతున్నారు మూవీ మేకర్స్.

ఇక సీడెడ్ లో అయితే ఏకంగా రూ.30 కోట్లకు పైగా వసూలు చేసిందంటున్నారు. సీడెడ్ లో త్రిబుల్ మూవీ తర్వాత ఎన్టీఆర్ మూవీ ఇంత వసూలు చేసిందంటే అది దేవరనే. ఒక హీరో రెండు సినిమాలు ఇంతగా వసూలు చేస్తుందంటే కేవలం ఎన్టీఆర్ కే అది సాధ్యం అయిందని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా కలెక్షన్లు ఆగట్లేదు. ఇక ఇప్పటి వరకు మూవీ మొత్తం రూ.510 కోట్లకు పైగా రాబట్టిందని చెబుతున్నారు మూవీ మేకర్స్. ఇప్పట్లో పెద్ద సినిమాలు లేవు కాబట్టి.. దేవరకు మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

క్రిస్మస్ దాకా పెద్ద సినిమాలు లేవు కాబట్టి లాంగ్ రన్ లో ఇంకో వంద కోట్లకు పైగా వసూలు చేసే ఛాన్స్ ఉంది. ఏదేమైనా దేవర మూవీకి మంచి కలెక్షన్లు రావడం వల్ల ఎన్టీఆర్ మార్కెట్ మరింత పెరుగుతుందనే చెప్పుకోవాలి. త్రిబుల్ ఆర్ తో వచ్చిన మార్కెట్ ను ఆయన ఈ మూవీతో కాపాడుకున్నట్టే అంటున్నారు.

1 COMMENT

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

పారిశుద్ధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలి : నారా లోకేష్

పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని వారిలో చైతన్యం కలిగించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కూటమి...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...

జనసేన లక్ష్యాలు పెద్దవి.. చాలా చాలా పెద్దవి.!

తన చిన్నప్పటి విషయాల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. అదే వేదికపైనున్న తన సోదరుడు నాగబాబుని చూస్తూ, ఆ విషయాలు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్...

ఎక్కువ చదివినవి

స్టూడెంట్స్ లో మార్పు కోసం గుంజీలు తీసిన హెచ్ ఎం.. అభినందించిన లోకేష్

ఏపీ విద్యాశాఖలో మార్పుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులను కొట్టడం ద్వారా కాకుండా బుద్ధులు నేర్పించడం ద్వారా మార్చాలనేది విద్యాశాఖ ముఖ్య ఉద్దేశం. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా...

వేల కోట్లలో ఫీజు బకాయిలు.. వైసీపీ ఘనకార్యం ఇది..!

గత ప్రభుత్వం వైసీపీ ఏపీని ఎంత వెనక్కి తీసుకెళ్లిందో తెలిసిందే. రాష్ట్రంలో ఆర్ధిక సంక్షేభం ఏర్పడేలా ఎక్కడికక్కడ ప్రభుత్వం అరాచకాలు సృష్టించింది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని జగన్ మోహన్ రెడ్డిని గెలిపించిన ప్రజలను...

బలహీన వర్గాలకే టీడీపీ పెద్దపీట..!

ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా రెండు జనసేన, బీజేపీలకు కేటాయించగా మిగిలిన 3 సీట్లకు గాను టీడీపీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. టీడీపీ 3 ఎమ్మెల్సీ స్థానాలను బలహీన...

ఏ-2 విజయ సాయి రెడ్డి మనసెందుకు విరిగిపోయింది.?

వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి, ‘నా మనసు విరిగిపోయింది’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్నే ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘మీకే మనసు విరిగిపోయిందంటే, మా పరిస్థితి ఏంటి.?’ అని కొందరు వైసీపీ...

బతికినంత కాలం పవన్ కల్యాణ్‌ సేవకుడిగా ఉంటాః నాగబాబు

జనసేన 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో గ్రాండ్ గా కొనసాగుతోంది. ఈ సభలో పార్టీ అగ్రనేత నాగబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బతికినంత కాలం పవన్ కల్యాణ్‌ సేవకుడిగా ఉంటానని...