Switch to English

ఇంట్లోనే ఇండియా.. మరో మూడు రోజులు ఇలానే?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

ప్రాణాంతక కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు 14 గంటలపాటు జనతా కర్ఫ్యూ పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభించింది. ఆదివారం ఇండియా మొత్తం ఇంటికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది మినహా సాధారణ ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది.

దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే 400 రైళ్లు మినహా మిగిలిన రైళ్లు పట్టాలెక్కలేదు. అలాగే ప్రజా రవాణా బస్సులు కూడా డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వాహనాలు సైతం రోడ్డెక్కలేదు. గ్రామాలు సైతం జనతా కర్ఫ్యూలో పూర్తిగా భాగస్వామ్యమైంది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ జనతా కర్ఫ్యూని స్వచ్ఛందంగా పాటించారు. ఇక జనతా కర్ఫ్యూని మరికొన్ని రోజులు పొడిగించేందుకు పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. రాజస్థాన్, పంజాబ్ లు ఈనెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించగా.. మధ్యప్రదేశ్ ఈనెల 24 వరకు జనతా కర్ఫ్యూ పాటించనుంది.

జార్ఖండ్, తమిళనాడు సోమవారం సాయంత్రం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించనున్నారు. ఇక ఏపీలో కూడా మరో మూడు రోజులు జనతా కర్ఫ్యూ పాటించాలని హోంమంత్రి సుచరిత సూచించారు. విజయవాడలో తాజాగా కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ కావడంతో ప్రజలు ముందుజాగ్రత్తగా మరో మూడు రోజులు కర్ఫ్యూ పాటించాలని పోలీసులు కూడా విన్నవించారు. మరోవైపు కరోనా వైరస్ నివారణకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 31 వరకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు రద్దు చేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడ్డ 75 జిల్లాల్లో ఈనెల 31 వరకు లాక్ డౌన్ చేయాలని స్పష్టంచేశారు. ఇక గూడ్స్ మినహా మిగిలిన అన్ని రైళ్లనూ 31 వరకు నిలిపివేశారు. మెట్రో సర్వీసులు కూడా ఆపేవేయనున్నారు. రోజురోజుకూ పరిస్థితి తీవ్రం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే చెప్పిందా? లేదా?

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో చేయించిన ఐటెం సాంగ్‌ బ్లాక్ బస్టర్‌...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...