దేశంలో వరుసగా రెండో రోజు కూడా 7వేల లోపు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోందని చెప్పాలి. గడచిన 24 గంటల్లో దేశంలో 9 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 6,396 కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివిటీ రేటు 0.69 శాతానికి తగ్గింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలు విడుదల చేసింది. కరోనాతో నిన్న ఒక్కరోజే 201 మంది మరణించారు. మొత్తంగా దేశంలో ఇప్పటివరకూ 4.29 కోట్ల మందికి కరోనా సోకగా.. 5,14,589 మంది మృతి చెందారు.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 69,897 గా ఉంది. నిన్న దేశ వ్యాప్తంగా 13,450 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4.23 కోట్లుగా నమోదైంది. మరోవైపు వ్యాక్సినేషన్ నిర్విరామంగా జరుగుతోంది. నిన్న ఒక్కరోజే 24,84,412 మంది కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 178 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్లు పంపిణీ అయ్యాయి.
882303 28205Hey mate, .This was an outstanding post for such a hard topic to talk about. I look forward to seeing numerous far more outstanding posts like this one. Thanks 669209
619849 314411Any way Ill be subscribing to your feed and I hope you post once more soon. I dont feel I could have put it far better myself. 409952
42351 812386Wholesale Inexpensive Handbags Will you be ok merely repost this on my internet site? Ive to allow credit where it can be due. Have got an excellent day! 27806