Switch to English

పించన్లు.. జగన్ పుట్టి ముంచుతాయా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

అవ్వాతాతల పింఛన్లను రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకూ పెంచుకుంటూ పోతానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన జగన్.. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. అటు తర్వాత తొలి సంతకం పింఛన్ల పెంపుపైనే చేశారు. కానీ ఒక్కసారిగా మూడువేలు చేయకుండా ఏడాదికి రూ.250 చొప్పున నాలుగేళ్లకు మూడు వేలు చేస్తానని ప్రకటించడం అవ్వా తాతల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది.

కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చేసేదేమీ లేకపోవడతో నెమ్మదిగా అలవాటైపోయారు. వారిలో నెలకొన్న ఈ అసంతృప్తిని తొలగించేందుకు వారి ఇళ్లకే వెళ్లి పింఛన్లు అందించే ఏర్పాట్లు చేయడం కొంతవరకు ఫలితాన్నిచ్చింది. తాము తిరగాల్సిన పని లేకుండా ఇంటికే పైసలు రావడంతో సానుకూలంగానే ఉన్నారు.

అయితే, ఆ తర్వాత జగన్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు రాష్ట్రంలోని చాలామంది పింఛనుదారుల్లో అసంతృప్తికి దారితీస్తోంది. పింఛన్ల పెంపుతోపాటు పింఛను వయోపరిమితిని కూడా తగ్గించి కొత్తవారికి ఇస్తామని ప్రకటించారు. ఇక్కడే ప్రభుత్వం అతి తెలివిగా వ్యవహరించింది. పింఛన్లు పొందుతున్నవారిలో అర్హులు, అనర్హులను గుర్తించి పనికి శ్రీకారం చుట్టింది.

ఈ క్రమంలో పలువురి పింఛన్లకు భారీగా కోత పడింది. గత ప్రభుత్వ హయాంలో లేని నిబంధనలను తాజాగా తీసుకురావడంతో ఇప్పటివరకు పింఛను పొందుతున్నవారు అనర్హతకు గురయ్యారు. ఇది వారిలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. తమ నోటి దగ్గర రూపాయిని జగనే తీసేశారని ధ్వజమెత్తుతున్నారు.

ముఖ్యంగా ఆదాయపన్ను కడుతున్నవారికి పింఛన్లు ఇవ్వొద్దని సర్కారు గట్టి ఆదేశాలిచ్చింది. ఇదే చాలామందికి శాపంగా పరిణమించింది. కుటుంబంలో ఏ ఒక్కరు ఆదాయపన్ను కడుతున్నా ఆ ఇంట్లో ముసలాళ్లకు పింఛను తీసేశారు. నిజానికి వారి పిల్లలు ఎక్కడో ఉద్యోగం చేసుకుని స్థిరపడినా రేషన్ కార్డులో వారి పేరు ఊరిలోనే ఉండిపోయింది. అదే పింఛనుదారులకు సమస్యగా మారింది. దీంతో రేషన్ కార్డుల నుంచి తమ పిల్లల పేర్లు తొలగించాలని గ్రామవాలంటీర్ల చుట్టూ తిరుగుతున్న ఫలితం కనిపించడంలేదు. వెరసి ఈ వ్యవహారం జగన్ పై తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...