Switch to English

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,795FansLike
57,764FollowersFollow

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

ప్రధాని నరేంద్ర మోడీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ తన జన్మ భూమి అయితే, కాశీ తనకు కర్మ భూమి అని ప్రధాని నరేంద్ర మోడీ తరచూ చెబుతుంటారు.

అదే బాటలో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీకి సంబంధించినంతవరకు తనకు జన్మ భూమి తెలంగాణ అయితే, కర్మ భూమి ఆంధ్ర ప్రదేశ్.. అని చెబుతుంటారు. తాజాగా, జనసేన పార్టీ ఆవిర్భవించి 11 ఏళ్ళు పూర్తి చేసుకుని, 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న దరిమిలా ఏర్పాటు చేసుకున్న ‘జయకేతనం’ బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ ‘జన్మ భూమి – కర్మ భూమి’ అంటూ చెప్పుకొచ్చారు.

మరో వైపు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కూడా గుజరాత్ జన్మ భూమి – కాశీ కర్మ భూమి.. అంటూ వ్యాఖ్యానించారు. ఇటు పవన్ కళ్యాణ్, అటు నరేంద్ర మోడీ.. జన్మ భూమి అలాగే కర్మ భూమి గురించి మాట్లాడిన వ్యాఖ్యల్ని జత చేసి, ఓ వీడియోను తయారు చేసి, దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు ఇరువురి అభిమానులు.

2014 నుంచి జనసేన – బీజేపీ రాజకీయంగా కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా, రెండు పార్టీల మధ్య స్నేహం మాత్రం అంతే బలంగా వుంది. ఇటీవలి కాలంలో ‘యే పవన్ నహీ.. ఆంధీ హై..’ అంటూ పవన్ కళ్యాణ్‌ని కొనియాడుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని, దక్షిణాది రాజకీయాల్లో బీజేపీ తన ట్రంప్ కార్డ్‌లా భావిస్తోంది. ఉత్తరాది రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ ఇమేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది.

జనసేన ఆవిర్భావం 2014 ఎన్నికల సమయంలో తెలంగాణలో జరిగిన సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్‌లో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 21 అసెంబ్లీ అలాగే 2 ఎంపీ సీట్లని గెలుచుకుంది జనసేన.. అదీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో.

కర్మ భూమి ఆంధ్ర ప్రదేశ్ నుంచి చట్ట సభలకు ఎన్నికైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జన సేన జన్మ భూమి అయిన తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా వ్యూహాల్ని సిద్ధం చేస్తున్నారు.

సినిమా

మ్యూజికల్ లవ్ స్టోరీ.. నిలవే టీజర్ రిలీజ్..!

అబ్బ సొత్తు కాదురా టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు సినిమాలో సునీల్ పాట పడతాడు....

‘ముత్తయ్య’ ట్రైలర్ మనసును కదిలించింది: రాజమౌళి

'ముత్తయ్య' మూవీ ట్రైలర్ తన మనసును కదిలించిందని స్టార్ డైరెక్టర్ రాజమౌళి అన్నారు. భాస్కర్ మౌర్య డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కె.సుధాకర్ రెడ్డి,...

అల్లు అర్జున్ – అట్లీ మూవీ గురించి క్రేజీ అప్డేట్..

టాలీవుడ్ నుంచి మరో భారీ ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ సైన్స్...

HIT:The 3rd Case: ‘హిట్ ఫ్రాంచైజీ ఇంకా కొనసాగాలి..’ ప్రీ-రిలీజ్ వేడుకలో...

HIT: The 3rd Case: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ ‘HIT: ది 3rd కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్...

వేర్ ఈజ్ అనుష్క..?

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సినిమా వేగాన్ని తగ్గించింది. నిశ్శబ్ధం తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న స్వీటీ నవీన్ పొలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్...

రాజకీయం

అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాం.. సీఎం చంద్రబాబు

ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రైతులకు హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలని రైతుల కోరడంపై ఆయన...

ప్రశాంత్ భూషణ్ తప్పుడు ట్వీట్.. నిజం తెలుసుకుంటే బెటర్..

విశాఖపట్నంలోని ఉర్సా క్లస్టర్ కు ఉచితంగా భూములు ఇచ్చారనే ఫేక్ ప్రచారంలో వైసీపీ బాగా బిజీ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్ గా ఉండే సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్...

Amaravati: అమరావతి పునఃప్రారంభం.. మే2 ప్రధాని పర్యటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

Amaravati: ‘రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ‘నాది ఆంధ్ర ప్రదేశ్.. నా రాజధాని అమరావతి’ అని చెప్పుకునేలా రాజధాని నిర్మాణం చేస్తాం. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారు. ఇటివలి ఢిల్లీ భేటీలో...

పహల్గామ్ టెర్రర్ ఎటాక్: హిందూ మతం మీద జరిగిన దాడి కాదా.?

హిందువులా.? కాదా.? అన్న విషయాన్ని ప్యాంట్లు విప్పించి, మర్మాంగాల్ని తనిఖీ చేసి మరీ పహల్గామ్‌లో ఇస్లామిక్ టెర్రరిస్టులు హిందూ పర్యాటకుల్ని కాల్చి చంపారు. మగవాళ్ళని చంపేసి, ‘మీ మోడీతో చెప్పుకోండి’ అంటూ మహిళల్ని...

అమరావతికి ప్రధాని ఇంకోస్సారి.! ఈసారి చాలా చాలా ప్రత్యేకం.!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగానే, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది గతంలో. దేశంలోని పలు ప్రముఖ నదుల నుంచి నదీ జలాల్ని తీసుకొచ్చారు.. పుణ్య భూమిగా పిలవబడే...

ఎక్కువ చదివినవి

HIT:The 3rd Case: ‘హిట్ ఫ్రాంచైజీ ఇంకా కొనసాగాలి..’ ప్రీ-రిలీజ్ వేడుకలో రాజమౌళి

HIT: The 3rd Case: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ ‘HIT: ది 3rd కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన సినిమాను శైలేష్ కొలను...

మ్యూజికల్ లవ్ స్టోరీ.. నిలవే టీజర్ రిలీజ్..!

అబ్బ సొత్తు కాదురా టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు సినిమాలో సునీల్ పాట పడతాడు. నీలో సాధించాలన్న కృషి పట్టుదల ఉంటే...

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

మహేష్ బాబుకు ఈడీ సమన్లు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ED) నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు...