Switch to English

ఏపీ బ్రాండ్ తిరిగొచ్చింది.. అశోక్ లే ల్యాండ్ కంపెనీని ప్రారంభించిన లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,803FansLike
57,764FollowersFollow

సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ బ్రాండ్ మళ్లీ తిరిగి వచ్చిందన్నారు మంత్రి నారా లోకేష్. చంద్రబాబు నాయుడపై ఉన్న నమ్మకంతోనే ఏపీకి చాలా కంపెనీలు తిరిగి వస్తుననాయన్నారు. విజయవాడ సమీపంలోని మల్లపల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేలాండ్ ప్లాంటును మంత్రి లోకేష్ ప్రారంభించారు. ప్లాంటు ఆవరణలో మొక్కులు నాటారు. ఆ తర్వాత తర్వాత అశోక్ లేలాండ్ సంస్థ తయారు చేసిన ఎం ఎస్ ఆర్టీసి బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ అశోక్ లే లాండ్ బస్సు తయారీ కంపెనీ ఏపీలో ఉండటం తనకు సంతోషంగా ఉందన్నారు. తన పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం మళ్లీ అశోక్ లే లాండ్ కంపెనీని తీసుకువచ్చానన్నారు.

తమ మీద ఉనన నమ్మకంతోనే కంపెనీ ఇక్కడకు వచ్చిందని.. వారిని కాపాడుకుంటామన్నారు. ‘నేను గతంలో ఓ ఛానెల్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నప్పుడు.. తెలంగాణకు హైదరాబాద్, తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగుళూరు ఉంది.. మరి ఏపీకి ఏం ఉందని ప్రశ్నించారు. మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పేరే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ వల్లే కంపెనీలు ఏపికి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకు టెక్నాలజీని ఎలా పెంచాలో తెలుసు. ఏపీ యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ఎంత చేయాలో అంత చేస్తున్నాం’ అని చెప్పానన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని.. ఆ హామీ కోసమే ఇప్పుడు కంపెనీలను తీసుకువస్తున్నట్టు తెలిపారు.

ఏపీని పెట్టుబడి హబ్ గా మార్చేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నామని.. తమను నమ్మి ఏపీలో కంపెనీ ప్రారంభించినందుకు అశోక్ లే లాండ్ కు థాంక్స్ చెప్పారు లోకేష్. గత ప్రభుత్వ అరాచకాలు తట్టుకోలేక చాలా కంపెనీలు ఏపీ నుంచి వెళ్లిపోయాయని.. అమరరాజా, లులు లాంటి పెద్ద కంపెనీలే పారిపోయేలా చేసిన ఘనత జగన్ దే అని విమర్శలు గుప్పించారు. మల్లవల్లిలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తే.. జగన్ దాన్ని సర్వ నాశనం చేశాడని మంత్రి ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 450 కంపెనీలు ఏపీకి తెస్తే.. అందులో చాలా కంపెనీలు వైసీపీ హయాంలో వెళ్లిపోయాయన్నారు.

దాంతో ఏపీకి ఆదాయం, అభవృద్ధి రెండు తగ్గిపోయాయ్నారు. అశోక్ లేలాండ్ కు కేటాయించిన 75 ఎకరాల్లో 40 ఎకరాల్లో ప్లాంటును అభివృద్ధి చేశారన్నారు. ఈ ప్లాంట్ ఏటా 4,800 బస్సులను ఉత్పత్తి చేస్తుందని.. దాని వల్ల ఏపీ యువతకు మొదటిదశలో 600 ఉద్యోగాలు, రెండో దశలో 1,200 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.

సినిమా

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ...

రాజకీయం

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

లేడీ అఘోరీ అరెస్ట్.. పోలీసుల అదుపులో వర్షిణీ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేసిందంటూ ఇప్పటికే ఓ లేడీ ప్రొడ్యూసర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే....

రెండు రోజుల తర్వాతే రివ్యూలు రాయాలంట.. జరిగే పనేనా..?

సినిమా రివ్యూలు.. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. సినిమా థియేర్లకు వచ్చిన వెంటనే.. అది బాగుందో బాలేదో చెప్పేసే వీడియో రివ్యూల కాలం ఇది. అయితే ఈ...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 17 ఏప్రిల్ 2025

పంచాంగం తేదీ 17-04-2025, గురువారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5.49 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:17 గంటలకు. తిథి: బహుళ చవితి మ 12.00 వరకు,...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల...

నెత్తురోడిన కశ్మీర్.. పర్యాటకులపై ఉగ్రదాడి

నిండు నూరేళ్లు కలిసి ఉండాలని ఆ జంటలు చేసుకున్న ప్రమాణాలు.. మున్నాళ్ల ముచ్చట్లే అయ్యాయి . ఉద్యోగ బాధ్యతలతో మునిగిపోయిన ఓ ఫ్యామిలీ వెకేషన్ కోసం కశ్మీర్ వెళ్ళింది. అదే వాళ్ళకి ఫైనల్...

సమంత చేతుల మీదుగా ముత్తయ్య సాంగ్ రిలీజ్..!

ఒక సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే పబ్లిసిటీ చాలా అవసరం. అందుకే సాధ్యమైనంతవరకు స్టార్ సెలబ్రిటీస్ తో సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలోనే ముత్తయ్య సినిమాలోని సాంగ్ ను...

పికాసో చిత్రమా.. ఎల్లోరా శిల్పమా..!

బుట్ట బొమ్మ పూజా హెగ్దే రెట్రో సందడి మొదలైంది. సూర్య లీడ్ రోల్ లో కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రెట్రో సినిమా మే 1న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో...