నారా లోకేష్ డిన్నర్ మీట్… స్వీట్ మెమోరీస్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,072FansLike
57,764FollowersFollow

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు మరియు వారి కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ డిన్నర్ మీట్ ఉండవల్లి నివాసంలో హర్షోల్లాసంగా జరిగింది. రాజకీయ కార్యక్రమం కంటే కుటుంబ వాతావరణంలో జరిగిన ఈ కలయిక అందరికీ స్వీట్ మెమోరీస్‌ను మిగిల్చింది. ఫ్యామిలీ పార్టీలా సాగిన ఈ విందులో ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు.

నారా లోకేష్ డిన్నర్ మీట్… స్వీట్ మెమోరీస్

ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తూ, పేరుపేరునా పలకరిస్తూ నారా లోకేష్ ఆత్మీయత చూపారు. అతిథులు అందించిన దేవుని ప్రతిమలను చెప్పులు తీసి భక్తితో స్వీకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నపిల్లలతో మాట్లాడి, వారు ఏం చదువుతున్నారో తెలుసుకుని, కాసేపు వారితో ఆటలాడుతూ స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించారు. డిన్నర్ మీట్‌కు హాజరైన మహిళలకు మంగళగిరి పట్టుచీరలు అందించి సన్మానించారు.

నారా లోకేష్ డిన్నర్ మీట్… స్వీట్ మెమోరీస్

ప్రజాప్రతినిధులు తనకు అందించిన వినతులపై ఎంతవరకు పరిష్కారం కల్పించామో, ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలేమిటో వివరిస్తూ ఒక నివేదికను కూడా లోకేష్ అందజేశారు. సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇవ్వడం ద్వారా ప్రజాప్రతినిధుల్లో విశ్వాసాన్ని పెంచారు.

ఈ ఆత్మీయ కలయికకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు), పొంగూరు నారాయణ (నెల్లూరు సిటీ), డి కావ్య కృష్ణారెడ్డి (కావలి), వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), కాకర్ల సురేష్ (ఉదయగిరి), ఎమ్మెల్సీ బీద రవిచంద్ర హాజరయ్యారు. తిరుపతి పార్లమెంట్ పరిధి నుంచి ఎమ్మెల్యేలు పాశం సునీల్ కుమార్ (గూడూరు), నెలవల విజయశ్రీ (సూళ్లూరుపేట), కురుగొండ్ల రామకృష్ణ (వెంకటగిరి), సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (సర్వేపల్లి), బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి (శ్రీకాళహస్తి), ఆరని శ్రీనివాసులు (తిరుపతి), ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు.

నారా లోకేష్ డిన్నర్ మీట్… స్వీట్ మెమోరీస్

రాజకీయ బాధ్యతల మధ్య కుటుంబ సమేతంగా కలిసిన ఈ డిన్నర్ మీట్ ప్రజాప్రతినిధుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై మరింత సమన్వయంతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ సమావేశం ఇచ్చింది.

నారా లోకేష్ డిన్నర్ మీట్… స్వీట్ మెమోరీస్

సినిమా

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్...

Stand-up comedy: పవన్-బాలకృష్ణ-రామ్ చరణ్-ఎన్టీఆర్-నిహారిక.. నవ్వు పేరుతో బాధితులే

Stand-up comedy: మనసుకి ఉల్లాసాన్నిచ్చేది హాస్యం కానీ, మనసుల్ని కించపరిచేది కాదు. మనుషుల్ని నవ్వించేది హాస్యం కానీ, మనుషుల్ని బాధించేది హాస్యం కాదు. నీ వ్యక్తిత్వం...

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది....

రాజకీయం

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

ఎక్కువ చదివినవి

వృషభం ఆర్థిక జాగ్రత్తలు… ధనుస్సు కొత్త అవకాశాలకు శ్రీకారం

ఏప్రిల్ 7 , 2026 మంగళవారం రాశిఫలాలు మేషం (Aries): ఈరోజు మీ ఆలోచనలు వేగంగా పనిచేస్తాయి. పనుల్లో ముందడుగు వేయాలనే ఉత్సాహం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓర్పు అవసరం. ఖర్చుల విషయంలో...

“ఏబీఎన్‌పై ఫిర్యాదు”: వైఎస్సార్సీపీ నేత ఆగ్రహం

వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ మరియు ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్‌పై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి...

“కామెడీ పేరుతో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై దూషణలు… అనుదీప్‌పై ఆగ్రహ జ్వాలలు!”

స్టాండ్‌అప్ కామెడీ పేరుతో రాజకీయ నాయకులు, వారి కుటుంబాలపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. కామెడియన్ అనుదీప్ తాజాగా అండర్ గ్రౌండ్స్ స్టూడియో వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్...

ధాన్యం అమ్మితే.. గంటల్లోనే డబ్బులా?

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, రైతులకు చెల్లింపుల వ్యవహారం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రైతులు ధాన్యం అమ్మిన వెంటనే లేదా చాలా తక్కువ సమయంలోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ అవుతున్నాయని...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...