ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. లోకేష్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,340FansLike
57,764FollowersFollow

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. ఈ నిర్ణయం చుట్టూ ఎంతో మంది స్టూడెంట్ల ఆవేదన దాగుంది. ఇన్ని రోజులు పదో తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ మధ్యాహ్న భోజనం అమలులో ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా అందించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ నిర్ణయించారు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా బలమైన నిర్ణయాలు ఉన్నాయి. ఎందుకంటే పేద, దిగువ మధ్యతరగతికి చెందిన ఎంతో మంది విద్యార్థులకు ఈ మధ్యాహ్న భోజనం చాలా అవసరం. ఆకలి అనేది చదువుకు అడ్డు వస్తున్నట్టు లోకేష్ గుర్తించారు.

పదో తరగతి తర్వాత చాలా మంది విద్యార్థులు ఇంటర్ డ్రాపౌట్ అవుతున్నట్టు తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమస్య ఉండొద్దని.. అది వారి చదువుకు అంతరాయం కావొద్దని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇది ఉంది. కానీ వైసీపీ హయాంలో దాన్ని రద్దు చేయగా.. ఇప్పుడు లోకేష్ మళ్లీ ప్రారంభిస్తున్నారు. దాంతో ఆయన నిర్ణయం మీద సోషల్ మీడియాలో చాలా ప్రశంసలు వస్తున్నాయి. పూర్వ విద్యార్థులు ఎంతో మంది తాము చదువుకునే రోజుల్లో మధ్యాహ్న భోజనం లేక ఎలా ఇబ్బంది పడ్డామో చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

ఈ విషయంలో ఎలాంటి భేషజాలకు పోకుండా విద్యార్థుల జీవితాల కోసం ఆలోచించడం చాలా ఉత్తమమైన పని అని లోకేష్ ను అభినందిస్తున్నారు. ఇలాంటి చర్యలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెబుతున్నారు

సినిమా

సైలెంట్‌గా స్టార్‌డమ్ దిశగా భాగ్యశ్రీ బోర్సే..

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ అందరికీ ఒకే విధంగా రాదు. కొందరు ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోతారు. మరికొందరు మాత్రం ఒక్కో సినిమా, ఒక్కో...

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ సభ్యుల్ని ప్రోత్సహిస్తారు” : లావణ్య త్రిపాఠి కొణిదెల

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మించిన ఈ చిత్రానికి తాతినేని...

‘పెద్ధి’తో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్… బుచ్చి బాబు భుజాలపైనే భారం!

మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో Peddi సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితమే ఆయన పాన్ ఇండియా స్థాయిని మరింత బలపరుస్తుందా లేదా అన్నది నిర్ణయించే అంశంగా...

నెల్లూరులో కలెక్టర్ హిమాన్షు శుక్లా స్టైల్ పాలన.. వినూత్న కార్యక్రమాలతో వేగం

నెల్లూరు జిల్లాలో పాలనకు కొత్త దిశనిస్తూ జిల్లా కలెక్టర్ Himanshu Shukla తనదైన ముద్ర వేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించి ఎనిమిది నెలలు పూర్తవుతున్న వేళ, వినూత్న కార్యక్రమాలు, సమర్థవంతమైన అమలు, ప్రజలతో ప్రత్యక్ష...

Power Peta: సందీప్ కిషన్ హీరోగా ‘పవర్ పేట’.. జోష్ లో మెగా ఫ్యాన్స్.. కారణమిదే..

Power Peta: సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పవర్ పేట’. రౌడీ ఫెలో, చల్ మోహనరంగా సినిమాలకు దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది....

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...