Switch to English

నవ మోసాల పాలన అంటూ లోకేశ్ ట్వీట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

సందు దొరికితే చాలు ట్విట్టర్లో చెలరేగిపోయే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ఏపీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ఆయన గద్దెనెక్కి తొమ్మిది నెలలు పూర్తవుతున్న సందర్భంగా.. తొమ్మిది రద్దులు, తొమ్మిది భారాలు, తొమ్మిది మోసాలు అంటూ లోకేశ్ ఓ భారీ జాబితానే విడుదల చేశారు.

అన్న క్యాంటీన్లు, రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి కానుకలు, రైతురుణ మాఫీ, బీసీ కార్పొరేషన్ రుణాలు, కాపు రిజర్వేషన్లు, నిరుద్యోగ భృతి, చంద్రన్న బీమా, అమరావతి పనులు తదితరాలను రద్దు చేశారని విమర్శించారు.

ఇసుక, సిమెంటు, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపుతోపాటు పెట్రోల్ ఉత్పత్తులపై భారం, యూనివర్సిటీ ఫీజుల పెంపు, మద్యం రేట్ల పెంపును భారాల జాబితాలో పేర్కొన్నారు. ఆశ్చర్యకరంగా ఉల్లిగడ్డల పెంపు కూడా జగన్ ప్రభుత్వానికే ముడిపెట్టారు. పలు పథకాల కోతలను మోసాల జాబితాలో చేర్చారు.

అయితే, లోకేశ్ చేసిన ట్వీట్ కామెడీ అయిపోయింది. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే జనం మిమ్మిల్ని ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. నిజానికి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన చాలా హామీలను తన ఐదేళ్ల పాలనలో పూర్తిగా నెరవేర్చలేకపోయారు. రైతు రుణమాపీ దగ్గర నుంచి డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ కాలేదు. నిరుద్యోగ భృతి పథకాన్ని ఎన్నికలకు ఏడాది ఉన్న సమయంలో అమలు చేశారు. అది కూడా అనేక పరిమితులు విధించి లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించేశారు.

పసుపు కుంకుమ పేరుతో ఎన్నికలకు వారం రోజుల ముందు డబ్బులు వేశారు. ఇవన్నీ జనం గమనించారు కాబట్టే ఎన్నికల్లో దారుణంగా ఓడించారని వైసీపీ శ్రేణులు దుయ్యబడుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టి ఒక్కో పథకం అమలు చేస్తున్న సంగతి మీకు కనిపించడంలేదా అని ప్రశ్నిస్తున్నాయి.

ఉల్లిపాయల పెంపునకు ప్రభుత్వానికి సంబంధం ఏమిటో చెప్పాలని నిలదీస్తున్నాయి. ఉల్లి కొరత కారణంగా దేశవ్యాప్తంగా వాటి ధర పెరిగిందని, ఆ సమయంలో సబ్సిడీపై ఉల్లి సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతిని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి లోకేశ్ ట్వీట్ వారికే ఎదురుతన్నిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ లేఖ

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన మ్యాజిక్ చూపాలని ప్రయత్నిస్తోంది. అయితే.. అధికారంలో...