Switch to English

త్వరలో గుడ్‌ న్యూస్ వింటారు : లోకేష్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ పూర్తిగా కుంటు పడిందని మంత్రి లోకేష్ మండలిలో వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేసిందని లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఐటీ పెట్టుబడులు రాబోతున్నాయని, అందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మండలిలో ఐటీ అభివృద్ది, కంపెనీల రాక గురించి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్‌ అన్నారు.

విశాఖపట్నంలో ఐటీ పార్క్‌ ద్వారా 54 కంపెనీలకు 295.68 ఎకరాల భూములను కేటాయించామని, త్వరలో పెద్ద కంపెనీల నుంచి మంచి ప్రకటనలు రాబోతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఐటీ రంగంలో త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని, ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రానున్నట్లు మంత్రి తన ప్రకటనలో తెలియజేశారు. ఐటీ కంపెనీలకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు.

గత ప్రభుత్వం హయాంలో ఐటీ రంగం తిరోగమనంలో ఉండేదని, పీపీఏలను రద్దు చేయడంతో పాటు, నాపై కోసంతో రాష్ట్రంకు వచ్చిన కంపెనీలను సైతం వెనక్కి పంపించారని మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. వైకాపా ఎంపీలు ఒక వ్యాపారవేత్తపై పార్లమెంట్‌ సాక్షిగా ఆరోపణలు చేయడంతో ఆయన వైజాగ్‌ను వదిలి పెట్టి వెళ్లి పోయాడు. ప్రస్తుతం 54 కంపెనీల్లో 41 కంపెనీలు కొనసాగుతున్నాయి, అందులో 11,496 మంది పని చేస్తున్నట్లు మంత్రి మండలిలో తెలియజేశారు. ఐటీలో మన రాష్ట్రం రాబోయే రోజుల్లో ప్రముఖ నగరాలతో పోటీ పడే విధంగా మౌళిక వసతుల ఏర్పాట్లు జరుగుతున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు.

సినిమా

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

కపుల్ ఫ్రెండ్లీ’పై సిద్ధు జొన్నలగడ్డ ప్రశంసల పోస్ట్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా థియేటర్లలో మంచి స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాపై స్టార్ బాయ్ సిద్ధు...

రాజకీయం

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విశాఖలో సాధు పరిషత్ ఆందోళన

ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల దేవదేవుని లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు తయారు చేసే ప్రసాదమైన లడ్డూ పవిత్రతపై అనుమానాలు...

 జీఓ 117 రద్దుతో ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ విద్యార్థులు: అసెంబ్లీలో నారా లోకేష్ వెల్లడి 

అమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 117 కారణంగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన...

చంద్రబాబు మీద ద్వేషమా.? బిల్ గేట్స్ మీద ద్వేషమా.?

బిల్ గేట్స్ అంటే కంప్యూటర్.. కంప్యూటర్ అంటే బిల్ గేట్స్.. ఒకప్పుడు కంప్యూటర్ యుగంలోకి అడుగు పెట్టిన యువతీ యువకులంతా బిల్ గేట్స్ గురించి ఇలానే మాట్లాడుకునేవారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కి...

ఎక్కువ చదివినవి

‘ధర్మస్థల నియోజకవర్గం’ నుంచి ఈ వారమే స్పెషల్ సాంగ్

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరు భాస్కర్ నిర్మిస్తున్న పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’ నుంచి ఈ వారంలోనే తొలి సాంగ్ విడుదల కానుంది. జై జ్ఞాన ప్రభ...

చిరంజీవి చేతికి బ్యాండ్ ఎందుకు? అభిమానుల్లో టెన్షన్

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల బయటకు వచ్చిన ఫోటోలలో చేతికి బ్యాండ్‌తో కనిపించడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అల్లు శిరీష్ వివాహానికి సంబంధించిన శుభలేఖ అందుకునే సమయంలో తీసిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్...

డిన్నర్ టేబుల్‌పై ఆత్మీయ వాతావరణం.. లోకేష్ కొత్త వ్యూహం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పార్టీ బలోపేతం కోసం కొత్త తరహా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, క్యాడర్‌కు మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశంతో...

వ్యవసాయానికి పెద్దపీట: రైతు సంక్షేమంపై 2026–27 బడ్జెట్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2026–27 వ్యవసాయ బడ్జెట్‌లో రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు డిప్యూటీ సీఎంఓ అధికారికంగా వెల్లడించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆహార భద్రత, మార్కెట్‌లో ధరల...

డిజాస్టర్ తర్వాత కూడా తగ్గని రామ్ చరణ్ క్రేజ్.. ‘పెద్ది’ ఓవర్సీస్ డీల్ ఎంతంటే?

గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా రామ్ చరణ్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని తాజా ఓవర్సీస్ బిజినెస్ చెబుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలకు...