Switch to English

త్వరలో గుడ్‌ న్యూస్ వింటారు : లోకేష్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,802FansLike
57,764FollowersFollow

వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ పూర్తిగా కుంటు పడిందని మంత్రి లోకేష్ మండలిలో వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేసిందని లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఐటీ పెట్టుబడులు రాబోతున్నాయని, అందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మండలిలో ఐటీ అభివృద్ది, కంపెనీల రాక గురించి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్‌ అన్నారు.

విశాఖపట్నంలో ఐటీ పార్క్‌ ద్వారా 54 కంపెనీలకు 295.68 ఎకరాల భూములను కేటాయించామని, త్వరలో పెద్ద కంపెనీల నుంచి మంచి ప్రకటనలు రాబోతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఐటీ రంగంలో త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని, ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రానున్నట్లు మంత్రి తన ప్రకటనలో తెలియజేశారు. ఐటీ కంపెనీలకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు.

గత ప్రభుత్వం హయాంలో ఐటీ రంగం తిరోగమనంలో ఉండేదని, పీపీఏలను రద్దు చేయడంతో పాటు, నాపై కోసంతో రాష్ట్రంకు వచ్చిన కంపెనీలను సైతం వెనక్కి పంపించారని మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. వైకాపా ఎంపీలు ఒక వ్యాపారవేత్తపై పార్లమెంట్‌ సాక్షిగా ఆరోపణలు చేయడంతో ఆయన వైజాగ్‌ను వదిలి పెట్టి వెళ్లి పోయాడు. ప్రస్తుతం 54 కంపెనీల్లో 41 కంపెనీలు కొనసాగుతున్నాయి, అందులో 11,496 మంది పని చేస్తున్నట్లు మంత్రి మండలిలో తెలియజేశారు. ఐటీలో మన రాష్ట్రం రాబోయే రోజుల్లో ప్రముఖ నగరాలతో పోటీ పడే విధంగా మౌళిక వసతుల ఏర్పాట్లు జరుగుతున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు.

సినిమా

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

రాజకీయం

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

ఎక్కువ చదివినవి

వాళ్లని పక్కన పెట్టి.. వీళ్లని పట్టుకున్నారు..!

ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంటే చాలు వారి మధ్య రిలేషన్ అంటకట్టేస్తారు. ఇక కాస్త క్లోజ్ గా ఉంటే వాళ్ల మధ్య ఏదో జరుగుతుందని మీడియాలో వార్తలు రాస్తుంటారు. ఇక...

కీరవాణి, చంద్రబోస్ లపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, పాటల రచయిత చంద్రబోస్ ల మీద సంచలన ఆరోపణలు చేసింది సింగర్ ప్రవస్తి ఆరాధ్య. పాడుతా తీయగా షో గురించి అందరికీ తెలిసిందే. ఎస్పీ...

కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్న విజయ సాయి రెడ్డి.?

బీజేపీలోకి వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి దూకెయ్యడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఆయన కేంద్ర మంత్రి పదవిని ఆశిస్తున్నారట. ఈ విషయమై కొంత గందరగోళం నడుస్తున్నట్లే కనిపిస్తోంది. అత్యంత విశ్వసనీయ...

Urvashi: నటి కామెంట్స్ పై అర్చకుల ఆగ్రహం.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

Urvashi Rautela: ‘బద్రీనాధ్ దగ్గర నా పేరు మీద ఆలయం ఉంది. ఎవరైనా వెళ్తే నా ఆలయాన్ని దర్శించుకోండ’ని బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా చేసిన వ్యాఖ్యలపై స్థానిక అర్చకులు మండిపడ్డారు. వాస్తవాలు...

రోడ్డున పడ్డ వైసీపీ.! శాశ్వత సమాధి ఖాయం.!

అరరె.. ఎంత పనైపోయింది.? వైసీపీ నేతలు రోడ్డున పడ్డారు.! ఇంట్లో పడుకోవడానికి మనశ్శాంతి కరువై, రోడ్డు మీద నిద్ర పోయారు.! ఇదీ, జన బాహుళ్యంలో జరుగుతున్న చర్చ.! కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర...