Switch to English

నాగార్జున వర్సిటీలో విద్యార్థినుల ఆందోళన.. సీరియస్ గా స్పందించిన ప్రభుత్వం..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,962FansLike
57,764FollowersFollow

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినుల ఆందోళన తీవ్ర దుమారం రేపుతోంది. గత కొన్ని రోజులుగా యూనివర్సిటీలో పెడుతున్న ఆహారంలో తరచూ పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అయినా సరే సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదు. దీంతో శుక్రవారం ముగ్గురు విద్యార్థినులు భోజనాలు చేస్తుండగా సాంబారులో కప్ప వచ్చింది. దీంతో వారు వెంటనే వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం బయటకు చెప్తే భవిష్యత్ లో మీకు ప్రాబ్లమ్ అవుతుంది అంటూ బెదిరించారు.

దాంతో విద్యార్థినులు భయపడ్డారు. కానీ అదే రోజు శుక్రవారం రాత్రి భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిరసనకు దిగారు. సెక్యూరిటీ వాళ్లు బయటకు రాకుండా గేట్లకు తాళాలు వేశారు. కానీ విద్యార్థినులు గేట్లు నెట్టుకుంటూ బయటకు వచ్చి వీసీ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో ఈ ఘటన ప్రభుత్వం వరకు వెళ్లడంతో సీరియస్ గా స్పందించింది. విద్యాశాఖతో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలంటూ ఆర్డర్ వేసింది. విద్యార్థినులు చేసిన ఆరోపణలు నిజం అయితే వార్డెన్ ను సస్పెండ్ చేయాలంటూ ఆర్డర్ వేసింది.

అలాగే కాంట్రాక్టర్ మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ సీరియస్ గా స్పందిచింది కూటమి ప్రభుత్వం. దాంతో విద్యార్థినులు తమ ఆందోళనను విరమించారు.

సినిమా

‘సంక్రాంతికి వస్తున్నాం’ నా కెరీర్ లో ఓ హిస్టరీ: డైరెక్టర్ అనిల్...

సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయం తన జీవితంలో ఓ హిస్టరీ లాంటిదని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల...

ఐటీ దాడులతో ఆ ‘సినిమాల’ లెక్కలు తేలతాయా.?

ఓ సినిమా ఎంత వసూలు చేసింది.? ఎంత పెద్ద హిట్టయ్యింది.? ఈ విషయాల్ని వెల్లడించాల్సింది నిర్మాత మాత్రమే. బాక్సాఫీస్ లెక్కలంటూ సినీ మీడియాలో రాతలు కుప్పలు...

అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

అక్కినేని వారి ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య తన ప్రేయసి శోభితను పెళ్లి చేసుకున్నాడు. చైతూ పెళ్లి సమయంలోనే అఖిల్...

ఆస్పత్రి నుంచి సైఫ్‌ అలీఖాన్ డిశ్చార్జి.. ఐదు రోజుల తర్వాత..!

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో దాదాపు ఐదు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన్ను...

ఫిబ్రవరి 15న గ్రాండ్‌గా సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్

ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ హైదరాబాద్‌లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతోన్నాడు. ఫిబ్రవరి 15న ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను మూవ్78 లైవ్ సంస్థ ప్లాన్ చేసింది....

రాజకీయం

జనసేనపై ‘విలీన విషం’ చిమ్ముతున్న ఆర్కే.! అసలేంటి కథ.?

జనసేన పార్టీకి ‘గ్లాస్ సింబల్’ ఫిక్సయ్యింది.! కేంద్ర ఎన్నికల సంఘం, ఈ మేరకు జనసేన పార్టీకి సమాచారం అందించింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి జనసేన పార్టీని గుర్తింపు పొందిన పార్టీగా, కేంద్ర ఎన్నికల...

డిప్యూటీ సీఎం పదవి ఎందుకంత స్పెషల్.!

ఉప ముఖ్యమంత్రి పదవి.. గతంలో ఎంతోమంది ఈ పదవిలో వున్నారనీ, అయితే.. ఉప ముఖ్యమంత్రిగా ఎవరికీ సరైన గుర్తింపు రాలేదనీ, ఆ పదవికి ఎవరూ సరైన గుర్తింపు తీసుకురాలేకపోయారనీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో...

పాతాళానికి తొక్కివేయబడ్డ వైసీపీకి అవకాశమిస్తోన్న టీడీపీలోని ఓ ‘వర్గం’.!

చంద్రబాబుకి వ్యతిరేకంగా టీడీపీలో పావులు కదపడమేంటి.? టీడీపీ అను‘కుల’ మీడియా ఎందుకు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తోంది.? నారా లోకేష్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి, నారా లోకేష్ ముఖ్యమంత్రి.. అంటూ ఓ వర్గం టీడీపీ...

ఆ నోళ్ళకి తాళం వేసిన టీడీపీ: డ్యామేజ్ కంట్రోల్ అయ్యేనా.?

‘పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిథులు, అధికార ప్రతినిథులు.. ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ వ్యాఖ్యలు చేయరాదు’ అంటూ, టీడీపీ అధినాయకత్వం, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని...

మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా: చంద్రబాబు

నాకు మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుబిడ్డగానే పుడుతానంటూ చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తెలుగు జాతి నిత్య స్ఫూర్తిని ఇస్తుందని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సంతోషమే తనకు ముఖ్యం అన్నారు....

ఎక్కువ చదివినవి

మంచు గొడవ.! మళ్ళీ మొదలైంది.!

మంచు కుటుంబంలో ఆస్తుల పంపకాల రగడ గురించి కొత్తగా చెప్పేదేముంది.? మోహన్‌బాబు, విష్ణు ఓ వైపు.. మనోజ్ ఇంకో వైపు.. వెరసి, ఆధిపత్య పోరు ఓ రేంజ్‌లో నడుస్తోంది. తనపై మనోజ్ హత్యాయత్నం చేశాడని...

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. జగన్ ను ఏకి పారేస్తున్న నెటిజన్లు..!

చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. గత జగన్ పాలనకు తమ పాలనకు స్పష్టమైన తేడాను చూపించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే వ్యక్తిగతంగా తిట్టడానికి పోకుండా.. తమ పనుల ద్వారానే జగన్...

లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే, పవన్ కళ్యాణ్‌కేంటి నష్టం.?

నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ కొందరు టీడీపీ నాయకులు, మీడియాకెక్కి రచ్చ చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. సీఎం పవన్ కళ్యాణ్.. అని జనసేన శ్రేణులు హడావిడి చేస్తున్నాయి కదా.. ఇదీ...

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. గురువారం అర్ధరాత్రి 2.30 సమయంలో ముంబైలోని బాంద్రా లో ఉన్న తన నివాసంలోకి ఓ వ్యక్తి...

ఆ నోళ్ళకి తాళం వేసిన టీడీపీ: డ్యామేజ్ కంట్రోల్ అయ్యేనా.?

‘పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిథులు, అధికార ప్రతినిథులు.. ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలంటూ వ్యాఖ్యలు చేయరాదు’ అంటూ, టీడీపీ అధినాయకత్వం, పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని...