నాగార్జున వర్సిటీలో విద్యార్థినుల ఆందోళన.. సీరియస్ గా స్పందించిన ప్రభుత్వం..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,473FansLike
57,764FollowersFollow

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినుల ఆందోళన తీవ్ర దుమారం రేపుతోంది. గత కొన్ని రోజులుగా యూనివర్సిటీలో పెడుతున్న ఆహారంలో తరచూ పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అయినా సరే సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదు. దీంతో శుక్రవారం ముగ్గురు విద్యార్థినులు భోజనాలు చేస్తుండగా సాంబారులో కప్ప వచ్చింది. దీంతో వారు వెంటనే వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం బయటకు చెప్తే భవిష్యత్ లో మీకు ప్రాబ్లమ్ అవుతుంది అంటూ బెదిరించారు.

దాంతో విద్యార్థినులు భయపడ్డారు. కానీ అదే రోజు శుక్రవారం రాత్రి భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నిరసనకు దిగారు. సెక్యూరిటీ వాళ్లు బయటకు రాకుండా గేట్లకు తాళాలు వేశారు. కానీ విద్యార్థినులు గేట్లు నెట్టుకుంటూ బయటకు వచ్చి వీసీ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో ఈ ఘటన ప్రభుత్వం వరకు వెళ్లడంతో సీరియస్ గా స్పందించింది. విద్యాశాఖతో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలంటూ ఆర్డర్ వేసింది. విద్యార్థినులు చేసిన ఆరోపణలు నిజం అయితే వార్డెన్ ను సస్పెండ్ చేయాలంటూ ఆర్డర్ వేసింది.

అలాగే కాంట్రాక్టర్ మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ సీరియస్ గా స్పందిచింది కూటమి ప్రభుత్వం. దాంతో విద్యార్థినులు తమ ఆందోళనను విరమించారు.

సినిమా

The Odyssey: ఐమ్యాక్స్ పాప్ కార్న్ బకెట్ చూశారా..? హాట్ కేకుల్లా...

The Odyssey: సినిమా చూసే విధానమే కాదు.. తీసే విధానమూ మారిపోయింది. ఎన్నో ఫార్మాట్స్, కొత్త కొత్త టెక్నిక్స్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. అటువంటి అద్భుతమైన...

స్కిట్‌పై భావోద్వేగానికి గురైన ఇంద్రజ.. “పిలిచి మరీ అవమానించాలా?”

సీనియర్ నటి ఇంద్రజ ప్రముఖ టీవీ కామెడీ షోలకు జడ్జిగా ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు. ముఖ్యంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో ఆమె తన...

ఇన్‌సైడ్ స్టోరీ: జూనియర్ ఎన్టీయార్ పొలిటికల్ ఎంట్రీ పై అనవసర రచ్చ!

జూనియర్ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వస్తాడా.? లేదా.? ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పటినుంచో జరుగుతున్న చర్చే. చర్చ కాదు రచ్చ. 2‌‌024 ఎన్నికల సమయంలో కూడా...

RAW NTRపై స్పష్టత.. అధికారిక ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్ కార్యాలయం

RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థపై ఎన్టీఆర్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ సంస్థకు నటుడు ఎన్టీఆర్ లేదా ఆయన...

‘నాగబంధం’లో నభా నటేష్ నటనకు ప్రశంసల వెల్లువ

హీరోయిన్ నభా నటేష్ ప్రధాన పాత్రలో నటించిన 'నాగబంధం' సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రంలో నభా నటేష్...

రాజకీయం

ఆక్వా రైతులపై ఎవరి హయాంలో భారం..? గణాంకాలతో జగన్‌కు కూటమి కౌంటర్

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వం గణాంకాలతో సమాధానం ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, ప్రస్తుతం...

భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక అంతర్జాతీయ విమానాలకు దారి!

ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కీలకమైన ముందడుగు పడింది. కేంద్ర హోంశాఖ భోగాపురం ఎయిర్‌పోర్టును ఇమిగ్రేషన్, విదేశీయుల చట్టం-2025 పరిధిలోకి చేర్చుతూ అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది....

ఇదేం శవ రాజకీయం.? ముద్రగడ చుట్టూ ఇంకా అదే కుట్రలా.?

ముద్రగడ పద్మనాభం.. మాజీ మంత్రి.. కాపు ఉద్యమ నేత. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ, చికిత్స పొందుతూ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన పార్తీవ దేహాన్ని, స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. తండ్రిని కడసారి...

ఏపీలో మరోసారి విద్యుత్ బిల్లుల ఊరట.. రూ.940 కోట్ల ట్రూడౌన్ ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు మరోసారి శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండో ఏడాది కూడా విద్యుత్ బిల్లుల్లో ఉపశమనం కల్పించేలా డిస్కంలు ట్రూడౌన్ ప్రతిపాదనలను సిద్ధం చేశాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి...

పోలవరం పూర్తికి డెడ్‌లైన్.. 2027 మార్చికి ప్రాజెక్టు సిద్ధం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు పూర్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులను 100 శాతం పూర్తి చేసి జాతికి అంకితం...

ఎక్కువ చదివినవి

Mudragada Padbmanabham: ముద్రగడ పద్మనాభం కన్నుమూత.. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు

Mudragada Padbmanabham: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. ఇటివల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి నేడు ఆసుపత్రిలోనే...

నారా లోకేష్ సొంత నిధులతో కుట్టు మిషన్లు పంపిణీ

మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో నిర్వహిస్తున్న 'స్త్రీ శక్తి' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానికంగా మంచి ఆదరణ...

పవన్ కళ్యాణ్ కండువా కప్పి ఆహ్వానం.. తెలంగాణలో జనసేనలో ప్రముఖుల చేరిక

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా పార్టీ కండువా కప్పి తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగ సంఘాల ప్రముఖులను జనసేనలోకి ఆహ్వానించారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఈ...

తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం.. భక్తుల భద్రతపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుతపులి సంచారం నేపథ్యంలో భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్...

శ్రీసిటీలో మోటివ్ లింక్ పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం.. ఈవీ తయారీ యూనిట్ ఏర్పాటుపై చర్చలు

దక్షిణ కొరియాలో పెట్టుబడుల ఆకర్షణ కోసం పర్యటిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ ఆటోమోటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ మోటివ్ లింక్ (MOTIVELINK) ప్రతినిధులతో సమావేశమయ్యారు....