Switch to English

వాళ్ళిద్దరికీ మోహన్‌బాబు క్షమాపణ చెప్పాల్సిందే: నాగబాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

కులాంతర, మతాంతర వివాహాలు జరుగుతున్న ఈ రోజుల్లో, కులం పేరు చెప్పి ఇంకా కొందరు రాజకీయాలు చేయాలనుకోవడం, ఆ రాజకీయాల్ని సినీ పరిశ్రమకు ఆపాదించడం హేయమని సినీ నటుడు, నిర్మాత కొణిదెల నాగబాబు అభిప్రాయపడ్డారు.

ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో, చిరంజీవి కుటుంబానికి కులం ఆపాదించడం సరికాదనీ, అలాగే మోహన్‌బాబు కుటుంబానికి సైతం కులం ఆపాదించడాన్ని తాను సమర్థించనని నాగబాబు చెప్పుకొచ్చారు. అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన రచ్చ మాత్రం అత్యంత బాధాకరమని అన్నారు నాగబాబు.

సీనియర్ నటుడు బెనర్జీని బూతులు తిట్టడం, అలాగే యువ నటుడు తనీష్ మీదా తిట్ల వర్షం కురిపించడం మోహన్‌బాబు లాంటి సీనియర్ నటుడికి తగదని నాగబాబు చెప్పుకొచ్చారు. ఒకే ప్యానల్ పూర్తిగా గెలిస్తే, ఏ నిర్ణయం విషయంలో అయినా, అధ్యక్షుడి మాట చెల్లుబాటు అవుతుందనీ, ఆ కోణంలోనే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచినవారంతా, మంచు విష్ణు ప్యానెల్‌కి లైన్ క్లియర్ చేస్తూ రాజీనామాలు ఇచ్చారని నాగబాబు అభిప్రాయపడ్డారు.

‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణుకి ఇకపై ఎలాంటి ఆటంకాలూ వుండవని చెప్పిన నాగబాబు, ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా పనిచేస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ మొత్తం వ్యవహారంలో మోహన్ బాబు తీరు సరిగ్గా లేదన్న నాగబాబు వెంటనే బెనర్జీ, తనీష్‌లకు క్షమాపణ చెప్పి వివాదానికి ముగింపు పలకాలని మోహన్ ‌బాబుని డిమాండ్ చేశారు.

‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనుక చాలా ఆలోచన జరిగిందన్న నాగబాబు, ప్రాంతీయ వాదంతో సంకుచిత కోణంలో ఆలోచించేవారు ‘మా’ అధ్యక్ష పదవిలో వున్నప్పుడు, వారి నేతృత్వంలో ‘మా’ నడుస్తున్నప్పుడు, తనలాంటి విశాల భావాలున్నవారు అందులో వుండడం సరికాదు గనుకనే, తాను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు నాగబాబు.

చిరంజీవి ఏనాడూ పెద్దరికం తీసుకోలేదనీ, సాయం కోరి ఎవరు వచ్చినా చిరంజీవి చేతనైనంతవరకు సాయం చేయడమో, ఆయా సమస్యలకు పరిష్కారం చూపడమో చేశారు తప్ప, పెదరాయుడిలా తీర్పులు ఇచ్చే పని చేయలేదని నాగబాబు వ్యాఖ్యానించడం గమనార్హం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...