Switch to English

దళారులకు తక్కువ ధరకు అమ్మొద్దుః మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,953FansLike
57,764FollowersFollow

రైతుల ధాన్యం కొనుగోలు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఆందోళన చెంది దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దంటూ తెలిపారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో విస్తృతంగా పర్యటించారు మంత్రి నాదెండ్ల మనోహర్. స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తో కలసి చల్లపల్లి మండలం పాత మాజేరు, మంగళాపురం, చల్లపల్లి, కాసానగరం, పెదప్రోలు, ఘంటసాల మండలం లంకపల్లి తదితర గ్రామాల పరిధిలో రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతులకు ధాన్యం విషయంలో ఆందోళన చెందొద్దు అంటూ భరోసా ఇచ్చారు. తక్కువ ధరకు దళారులకు అమ్ముకుని మోసపోవద్దంటూ ఆయన స్పష్టం చేశారు. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో తేమ శాతం కాస్త అటు ఇటుగా ఉన్నా సరే కొనుగోలు చేయాలంటూ ఆదేశించారు. ఇతర సమస్యల గురించి రైతులను ఆరా తీశారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయంలో మొత్తం కొనుగోళ్లు అయిపోవాలంటూ సూచించారు.

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కొనుగోలు చేసిన పంటల డబ్బులను కూడా వెంటనే రైతుల ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేయాలంటూ అధికారులను ఆదేశించారు.

సినిమా

వచ్చేస్తున్నాడు: అఖండ 2 రిలీజ్ కి మార్గం క్లియర్‌… కానీ..

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2కి సంబంధించిన రిలీజ్ డ్రామా చివరకు కీలక మలుపు తీసుకుంది. మద్రాస్ హైకోర్టు రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు...

అభ్యంతరకర పోస్టులపై కోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్

దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు ఎన్టీఆర్‌.. సోషల్‌మీడియాలో తనపై వస్తున్న అభ్యంతరకర, తప్పుడు పోస్టులు తీవ్రంగా పెరిగిపోతున్నాయని కోర్టుకు తెలియజేశారు. దీంతో సంబంధిత ఖాతాలపై...

BIGG BOSS 9 TELUGU E93: సంజన జైలుకి – ఆఖరి...

బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 93 సోమవారం ఎపిసోడ్ పూర్తిగా టర్నింగ్స్‌తో, టెన్షన్  మోమెంట్స్‌తో నిండిపోయింది. ఇప్పటి వరకూ కెప్టెన్ కాలేని భరణిని బిగ్...

ఇంకా తేలని అఖండ2 అప్పుల వ్యవహారం!

అఖండ2 కోసం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నా, ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఎదురవుతున్న సమస్యలు మాత్రం ముగిసేలా కనిపించడం లేదు. ఇప్పటికే అనుకోని పరిస్థితుల...

మురళీకాంత్ చెప్పిన కథలోనే సినిమా తీయాలనిపించింది: నిర్మాత బెన్నీ

నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని (Benny) నటుడు మురళీకాంత్‌తో కలిసి చేస్తున్న దండోరా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఎందుకు ఒక డిఫరెంట్...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ యూనివర్సిటీకి ఓపెన్‌ఏఐ సహకారం కోరిన మంత్రి లోకేష్

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓపెన్‌ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కలిసి ముఖ్యమైన చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌ను కృత్రిమ మేధస్సు (AI) వినియోగంలో...

అమరావతి క్రియేటర్ ల్యాండ్‌కు కాన్వా సహకారం – లోకేష్ కీలక చర్చలు

శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా): అమరావతిని జ్ఞాన, సృజనాత్మకత, డిజిటల్ అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే యత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ దిశగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్,...

అమరావతిలో క్వాంటమ్ రీసెర్చ్ హబ్‌కు రిగెట్టి సహకారం కోరిన లోకేష్

అమరావతిని అంతర్జాతీయ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనను కొనసాగిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో రిగెట్టి కంప్యూటింగ్ సిటిఓ డేవిడ్ రివాస్‌ను ఆయన...

ఆంధ్రుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం: డల్లాస్‌లో లోకేష్ హామీ

అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రవాసాంధ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఆంధ్రుల కోసం ప్రభుత్వం మరింత బాధ్యతతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కష్టకాలాల్లో ప్రవాసాంధ్రులు...

విశాఖలో జడ్‌స్కాలర్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు లోకేష్ ఆహ్వానం

శాన్ ఫ్రాన్సిస్కో‌లో మంత్రి నారా లోకేష్ జడ్‌స్కాలర్ సీఈవో జే చౌదరిని కలిసి ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ సెక్యూరిటీ అభివృద్ధికి అనుకూలమైన అవకాశాలను వివరించారు. క్లౌడ్ సెక్యూరిటీ రంగంలో ప్రపంచవ్యాప్త పేరొందిన ఈ సంస్థను...

ఎక్కువ చదివినవి

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

రాజధాని అమరావతికి రాజ్యాంగబద్ధమైన రక్షణ కంచె అత్యవసరం.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి రాజ్యాంగ బద్ధమైన రక్షణ కంచె అవసరమని, గతంలోనే తెలుగు దేశం పార్టీ గుర్తించింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, అసెంబ్లీ...

విశాఖలో జడ్‌స్కాలర్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు లోకేష్ ఆహ్వానం

శాన్ ఫ్రాన్సిస్కో‌లో మంత్రి నారా లోకేష్ జడ్‌స్కాలర్ సీఈవో జే చౌదరిని కలిసి ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ సెక్యూరిటీ అభివృద్ధికి అనుకూలమైన అవకాశాలను వివరించారు. క్లౌడ్ సెక్యూరిటీ రంగంలో ప్రపంచవ్యాప్త పేరొందిన ఈ సంస్థను...

అక్షయ్ కుమార్ – దిల్ రాజు ప్రాజెక్టుపై పుకార్లకు బ్రేక్!

అక్షయ్ కుమార్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న కొత్త సినిమా గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న పుకార్లపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాలపై...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...