ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ లో భాగంగా సెకండ్ క్వార్టర్ ఫైనల్ లో ముంబయి మరియు ఉత్తరాఖండ్ జట్లు తలపడ్డాయి. రంజీల్లో అద్బుతమైన విజయాల ఘనత ఉన్న ముంబయి రంజీ జట్టు మరో సారి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 41 సార్లు రంజీ ట్రోఫీ దక్కించుకున్న ముంబయి జట్టు ఉత్తరాఖండ్ పై గెలవడం పెద్ద వార్త ఏం కాదు. కాని ముంబయి జట్టు ఏకంగా 725 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఏ క్రికెట్ జట్టు ఈ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాయి. అద్బుతమైన ఫామ్ లో ఉన్న ముంబయి రంజీ ప్లేయర్స్ ఉత్తరాఖండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 647 పరుగులు చేయడం జరిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఉత్తరాఖండ్ కేవలం 114 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా కూడా ముంబయి బ్యాటింగ్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ ను 261 పరుగుల వద్ద డిక్లెర్ ఇచ్చింది. రెండవ ఇన్నింగ్స్ లో ఉత్తరాఖండ్ మరీ 69 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో మొత్తం 725 పరుగుల ఆధిక్యంతో ముంబయి జట్టుకు విజయం సాధ్యం అయ్యింది. ఈ రంజీ ట్రోఫీ ని కూడా ముంబయి గెలుస్తుందనే నమ్మకం క్రికెట్ అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.
30021 476086Spot on with this write-up, I genuinely assume this internet site wants way a lot more consideration. Ill probably be once a lot more to read far far more, thanks for that information. 482368
604774 362355Thanks for some other informative web site. The place else may just I get that kind of info written in such a perfect approach? 53199
165481 690044Vi ringrazio, considero che quello che ho letto sia ottimo 532511
74040 461538An very fascinating read, I could possibly not agree completely, but you do make some extremely valid points. 822096