Switch to English

మోనాలిసా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,855FansLike
57,764FollowersFollow

మోనాలిసా భోస్లే ఎవరో తెలుసు కదా.. అదే మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించిన ఈ అమ్మాయిని నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేశారు. సోషల్ మీడియా వల్ల కొందరు జీవితాలు మారిపోతాయంటే ఇలాంటివి చూస్తే నమ్మాలని అనిపిస్తుంది. ప్రయాగ్ లో మహా కుంభమేళాకి పూసలు అమ్మడానికి వచ్చిన మోనాలిసాని సోషల్ మీడియా స్టార్ ని చేశారు. ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చిన ఆమెకు సినీ అవకాశాలు కూడా వస్తున్నాయి.

సోషల్ మీడియాలో మోనాలిసా క్రేజ్ చూసిన సనోజ్ మిశ్రా ఆమెకు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. సనోజ్ మిశ్రా చేయబోతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో మోనాలిసాని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఐతే ఈమధ్యనే ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్న సనోజ్ మిశ్రా ఈ సినిమాకు గాను ఆమెకు 21 లక్షల రెమ్యూనరేషన్ అందిస్తున్నట్టు తెలుస్తుంది.

పూసలు అమ్ముతూ పాపులర్ అయిన మోనాలిసా తొలి సినిమాకు 20 లక్షల దాకా పారితోషికం అందుకుంటుంది. అంతేకాదు లోకల్ బ్రాండింగ్ కోసం ఆమెకు మరో 10, 15 లక్షల దాకా కాంట్రాక్ట్స్ కూడా వచ్చినట్టు ముంబై మీడియా చెబుతుంది. మహా కుంభమేళాకి వెళ్లడమే మోనాలిసా ఫేట్ మారేలా చేసింది. ఈమధ్యనే మోనాలిసా తన లుక్ మార్చి స్పెషల్ ఫోటోషూట్ చేసింది. అప్పుడే అమ్మడికి సినిమా నీళ్లు పడ్డాయంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు ఆడియన్స్.

సినిమా

హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను తాజాగా మరోసారి...

దిల్ రూబా కనెక్ట్ అయితే ఊహించనంత రేంజ్ : కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం హీరోగా రుక్సర్ థిల్లాన్, కెతి దేవిసన్ హీరోయిన్స్ గా విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా దిల్ రూబా. ఈ సినిమా...

Dil Raju: ‘గద్దర్ అవార్డులు ఇస్తాం.. ఎవరూ వివాదం చేయొద్దు..’ ప్రెస్...

Dil Raju: తెలుగు సినిమాలకు అందిస్తామని ప్రకటించిన గద్దర్ అవార్డులు ఏప్రిల్ నెలలో ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని టీఎఫ్ డీసీ చైర్మన్, నిర్మాత...

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో...

మన జీవితాన్ని చూపించేది ‘కోర్ట్‌’

నాని హీరోగా వరుస సినిమాలు చేస్తూ మంచి కథలను మిస్‌ చేసుకోకూడదనే ఉద్దేశంతో సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు. వాల్‌...

రాజకీయం

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

పారిశుద్ధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలి : నారా లోకేష్

పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని వారిలో చైతన్యం కలిగించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కూటమి...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...

జనసేన లక్ష్యాలు పెద్దవి.. చాలా చాలా పెద్దవి.!

తన చిన్నప్పటి విషయాల్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జయకేతనం బహిరంగ సభలో గుర్తు చేసుకున్నారు. అదే వేదికపైనున్న తన సోదరుడు నాగబాబుని చూస్తూ, ఆ విషయాలు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్...

ఎక్కువ చదివినవి

సౌందర్య మృతికి మోహన్ బాబుతో సంబంధం ఏంటి..?

సంబంధం లేని విషయాల మీద సంబంధం లేని వ్యక్తులు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ చేసే హడావిడి తెలిసిందే. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే వార్తల్లో నిలుస్తామన్న ఉద్దేశ్యంతో కొందరు ఇలాంటి పనులు చేస్తుంటారు. ప్రస్తుతం...

అప్పులు.! జగన్‌కీ, చంద్రబాబుకీ అదే తేడా.!

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాలైనా, దేశమైనా అప్పులు చేయాల్సిందే. నడుస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, వాటికి తోడు సంక్షేమం.. వెరసి, అప్పులు చేయక తప్పని పరిస్థితి. నిజానికి, అప్పులన్నీ సంక్షేమం కోసమే జరుగుతున్నాయనడం అతిశయోక్తి కాదు.!...

Priyadarshi: ‘అందుకే ‘గేమ్ చేంజర్’లో నటించా.. కానీ’ నటుడు ప్రియదర్శి ఆవేదన

Priyadarshi: ‘శంకర్ దర్శకత్వంలో నటించాలనే కోరికైతే తీరింది కానీ.. నిరుత్సాహమే మిగిలింద’న్నారు నటుడు ప్రియదర్శి. రామ్ జగదీశ్ దర్శకత్వంలో నాని నిర్మాతగా తెరకెక్కిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ సినిమా మార్చి...

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...