డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా మూవీగా విజయ్ దేవరకొండ లైగన్ సినిమాను పూరి రూపొందిస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే ఆయన ముందు ఒక ఆఫర్ ఎదురు చూస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ ఇప్పటికే పూరితో మోక్షజ్ఞ సినిమా విషయంలో చర్చలు జరిపాడు. లాక్ డౌన్ సమయంలో రెండు మూడు కథలను కూడా విన్నట్లుగా తెలుస్తోంది. ఒక కథకు ఓకే కూడా చెప్పినట్లగా తెలుస్తంది.
లైగర్ సినిమా సక్సెస్ అయితే వెంటనే మోక్షజ్ఞ సినిమాను బాలయ్య మొదలు పెట్టించే అవకాశం ఉంది. ఆయన ఖచ్చితంగా మోక్షజ్ఞ కోసం ఒక మంచి మాస్ మసాలా కథను తయారు చేసి ఉంటాడని నందమూరి అభిమానులు అంటున్నారు. మోక్షజ్ఞతో పాన్ ఇండియా మూవీని చేయడం ద్వారా బాలయ్య రుణం తీర్చుకున్నట్లు అవుతుందని పూరి భావిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయంగా ఉంది. కనుక పూరి ఈలోపే లైగర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇక బాలయ్యతో సినిమా ఉంటుందని పూరి గతంలో చెప్పాడు. మరి అది ఎప్పుడు ఉంటుంది అనేది చూడాలి.
183970 846471I like this weblog really much, Its a rattling nice billet to read and discover info . 436819
806502 235300You may be websites successful individuals, it comes effortlessly, therefore you also earn you see, the jealousy of all of the ones a great deal of journeymen surrounding you could have challenges within this challenge. motor movers 307885
231197 166390All you need to have to know about News details to you. 526120