మోదీ వంటి నాయకుడు దేశానికి వరం: సీఎం చంద్రబాబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,450FansLike
57,764FollowersFollow

 ‘‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. ప్రజల భవిష్యత్తు కాపాడే నాయకుడు మోదీ అని, ఆయన జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజలందరూ లాభం పొందారని చెప్పారు. శ్రీశైలం శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకేచోట ఉన్న పవిత్ర నేల అని, ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పుట్టిన వీరభూమిలో ఈ సభ జరగడం గర్వకారణమన్నారు.

చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘సూపర్ సేవింగ్స్’’ కార్యక్రమం ప్రారంభం మాత్రమే, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజాప్రయోజన పథకాలు వస్తాయని తెలిపారు. మోదీ 25 ఏళ్లుగా ప్రజా సేవలో సీఎం, ప్రధానిగా ఉన్నారని గుర్తుచేశారు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు దొరకడం దేశానికి అదృష్టమన్నారు.

‘‘నేను చాలా మంది ప్రధానులతో పనిచేశాను, కానీ మోదీ లాంటి దృఢ సంకల్పం, క్రమశిక్షణ కలిగిన నాయకుడిని చూడలేదు’’ అని చంద్రబాబు అన్నారు. ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం దేశ అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు.

భారతదేశం 2047 నాటికి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుందని, మోదీ సంకల్పం వల్లే 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరామని చెప్పారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ మన సైనిక బలం, ధైర్యాన్ని నిరూపించిందని చంద్రబాబు అన్నారు.

జీఎస్టీ సంస్కరణలతో 99 శాతం వస్తువులు 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయని, ఈ మార్పులతో ‘‘బచత్ ఉత్సవ్’’ భరోసా ఉత్సవంగా మారిందని పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్‌కి డబుల్ బెనిఫిట్ వస్తుందని, ప్రజల సంక్షేమం కోసం కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తున్నాయని చంద్రబాబు నాయుడు తెలిపారు.

సినిమా

Varalakshmi: కథపై ఆయన వ్యాఖ్యలు సరికాదు: వరలక్ష్మీ శరత్ కుమార్

Varalakshmi: వరలక్ష్మీ శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సరస్వతి'. సినిమా కథ విషయంలో ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ చేసిన ఓ ట్వీట్...

గద్దర్ అవార్డ్స్‌లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ జోరు

తెలుగు సినీ పరిశ్రమలో కల్ట్ రూరల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తాజాగా గద్దర్ అవార్డ్స్‌లో తన సత్తా చాటింది....

Vijay-Sangeetha: ముదురుతున్న వివాదం.. విజయ్ కు భార్య నుంచి మరో షాక్

Vijay-Sangeetha: తమిళ హీరో విజయ్ కు భార్య సంగీత నుంచి మరో షాక్ ఎదురైంది. విజయ్ కు ఆమె మరో లీగల్ నోటీస్ ఇచ్చారు. తాను...

Gaddar Awards-2026: గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

Gaddar Awards-2026: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2025లో విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక (ది...

Vijay: ‘జననాయగన్’కి గుడ్ న్యూస్.. వెంటాడుతున్న బ్యాడ్ న్యూస్..!

Vijay: తమిళ హీరో విజయ్ కు ఇటివల వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ‘జననాయగన్’ సినిమా విడుదల ఆగిపోవడం.. కరూర్ తొక్కిసలాట ఘటన, భార్య సంగీత విడాకుల...

రాజకీయం

ఏపీ మహిళలకు విజయోత్సవ దినమా?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రగతిని సమీక్షించుకోవడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంప్రదాయం. మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో వారి సాధికారత కోసం అవసరమైన...

నువ్వా? నేనా?: పవన్, లోకేష్ లలో ఎవరు కాబోయే ముఖ్యమంత్రి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపేలా కొన్ని వ్యాఖ్యలు, ప్రచారాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నాయకత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంపై లక్ష్యంగా చేసుకుని కొన్ని  వర్గాల నుంచి కొన్ని...

“భారత్ నాలెడ్జ్ ఎకానమీకి నాయకత్వం వహిస్తోంది” : రైసినా డైలాగ్‌లో చంద్రబాబు

ఢిల్లీ వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్–2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 2016 నుంచి కొనసాగుతున్న ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సులో తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం...

పోలవరం పనులు ఎలా వెనక్కి వెళ్లాయి? కాగ్ నివేదికలో కీలక అంశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ పనులు గత కొన్ని సంవత్సరాల్లో ఎలా ఆలస్యానికి గురయ్యాయన్న అంశం మళ్లీ చర్చకు వచ్చింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో ప్రాజెక్ట్...

అందరూ కూటమి ఎమ్మెల్యేలే.! చంద్రబాబు స్వీట్ వార్నింగ్!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి, చంద్రబాబు వ్యాఖ్యల్ని సంచలన ప్రకటనగా చూడాల్సి వుంటుంది. అదీ, కూటమి...

ఎక్కువ చదివినవి

గద్దర్ అవార్డ్స్‌లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ జోరు

తెలుగు సినీ పరిశ్రమలో కల్ట్ రూరల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తాజాగా గద్దర్ అవార్డ్స్‌లో తన సత్తా చాటింది. ఈ రోజు ప్రకటించిన Gaddar Telangana...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.. వివరాలివే

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల కానుంది. అయితే.. సినిమాకు మరో సంగీత...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు. ఏజీఎస్ సినిమాస్ గ్రూప్ యజమాని కల్పాత్తి...

ఆంధ్ర యూనివర్సిటీని ప్రపంచ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దుతాం: నారా లోకేష్

విశాఖపట్నం: చారిత్రక వారసత్వం కలిగిన Andhra Universityకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh అధికారులకు ఆదేశించారు. విశాఖలో యూనివర్సిటీ శతాబ్ది...

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం: నారా లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్...