రాజకీయాలను పక్కనపెడితే భారత ప్రధాని నరేంద్ర మోదీకి అభిమానులు ఎక్కువే. దీనిని నిరూపించాడు గుజరాత్ కు చెందిన ఓ అభిమాని. ఇటివలి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా మోదీపై తన అభిమానాన్ని బంగారు ప్రతిమ రూపంలో చాటుకున్నాడు.
సూరత్ కు చెందిన ఓ బంగారం వ్యాపారి నరేంద్ర మోదీ బంగారు ప్రతిమను తయారు చేశాడు. బసంత్ బోహ్రా అనే వ్యాపారి 11లక్షల ఖర్చుతో ఈ ప్రతిమను తయారు చేశాడు. 18 క్యారెట్ బంగారంతో 156 గ్రాముల బరువున్న మోదీ ప్రతిమను రూపొందించాడు. ఎన్నికల్లో 182 సీట్లకు గానూ బీజేపీ 156 సీట్లు గెలుచుకోవడంతో.. అందుకు గుర్తుగా 156 గ్రాముల బరువున్న మోదీ బంగారు ప్రతిమను తయారు చేసినట్టు చెప్పుకొచ్చాడు.
ప్రతిమ 156గ్రాములు వచ్చేలా తయారు చేయడానికి శ్రమించినట్టు తెలిపాడు. తనకు మోదీపై ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకున్నట్టు వివరించాడు. ప్రతిమను కొనుగోలు చేసేందుకు చాలామంది పోటీ పడుతున్నా దీనిని అమ్మే ఉద్దేశంలేదని పేర్కొన్నాడు.
119700 844216Absolutely composed content material , thankyou for data . 671528
165730 371935educator, Sue. Although Sue had a list of discharge instructions in her hand, she paused and 896393
764112 340374Discover how to deal with your domain get in touch with details and registration. Recognize domain namelocking and Exclusive domain name Registration. 500691
657258 928494Yay google is my world beater aided me to locate this outstanding web site! . 326829
889079 905203I real delighted to find this website on bing, just what I was searching for : D also bookmarked . 69186