దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావును తుక్కాపూర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి వేములఘాట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్ధిపేట జిల్లా తోగుట మండలం వేములఘాట్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతి తెలంగాణలో సంచలనం రేపింది.
మల్లారెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వ విధానాలే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలోనే రఘునందన్రావును పోలీసులు తుక్కాపూర్ వద్ద అరెస్ట్ చేశారు. ఆయన్ను రాయపోల్ మండలంలోని బేగంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.
292002 703462very good day, your internet site is truly unquie. Anways, i do appreciate your work 447437
233085 558050hello I was very impressed with the setup you used with this site. I use blogs my self so very good job. definatly adding to bookmarks. 521173
833090 169338extremely great put up, i in fact really like this internet site, keep on it 176933
148363 396381Some truly nice stuff on this website, I adore it. 363494