‘బీజేపీ కార్యవర్గ భేటీ పేరుతో హైదరాబాద్ కు టూరిస్టులు వచ్చారు.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి వెళ్తారు’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేట విమానాశ్రమంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చాను. టీఆర్ఎస్ ప్లీనరీ జరిగినప్పుడు కూడా పార్టీ ఫ్లెక్సీలకు జీహెచ్ఎంసీ ఫైన్ వేసింది.. ఇప్పుడు బీజేపీ ఫ్లెక్సీలకు వేయడం కొత్త కాదు. బీజేపీ కార్యాలయంలో కేసీఆర్ పై ఫ్లెక్సీ పెట్టిన తర్వాతే బై.. బై మోదీ అనే ఫ్లెక్సీలు పెట్టాం. మర్యాద ఇచ్చిపుచ్చుకుంటాం. యశ్వంత్ సిన్హా వచ్చిన సందర్భంగా జరిగిన ర్యాలీ ఓ శ్యాంపిల్ మాత్రమే’.
‘రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ నేతలు అంటున్నారు.. మేమూ డిమాండ్ చేస్తున్నాం.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఇద్దరం ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం. ఎవరీకీ భయపడేది లేదు. మహారాష్ట్ర మోడల్ లో తెలంగాణ రాష్ట్రాన్ని చేస్తామంటే కుదరదు’ అని అన్నారు.
910430 48707Extremely efficiently written story. It will likely be helpful to anybody who employess it, including me. Keep up the great work – canr wait to read much more posts. 717134
100338 624392Most useful human beings toasts ought to amuse and present give about the couple. Beginner audio systems previous to obnoxious throngs would be wise to remember often the valuable signal using grow to be, which is to be an individuals home. finest man speech examples 699878
382503 465170Definitely,Chilly spot! We stumbled on the cover and Im your own representative. limewire limewire 50213