ఏపీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని గతంలోనే ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. త్వరలో ఇందుకు సంబంధించి టెండర్లు కూడా పిలవనున్నారు. ఈ విషయంపై రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వివరాలు వెల్లడించారు. ‘ఈనెల 23 తర్వాత అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తాం. జ్యూడీషియల్ ప్రివ్యూకు పంపిన తర్వాతే ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ పై నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం బస్సుల ధర 2 కోట్ల నుంచి 1.75 కోట్లకు తగ్గింది. ఒక్కరికే టెండర్లు కట్టబెట్టామనేది అవాస్తం. ఇవి నిరాధారమైన ఆరోపణలు’ అని అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడం ఓ రికార్డు. కేంద్రం ఏపీకి మరిన్ని వ్యాక్సిన్లు కేటాయించాలి. సీఎం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రస్తతం అవసరమైన ఉద్యోగాల ప్రకారంగా విడుదల చేశారు. చెప్పుడు మాటలు విని నిరుద్యోగులు నిరుత్సాహపడొద్దు. రాబోయే మూడేళ్లలో నిరుద్యోగ యువత ఆశలు నెరవేరుస్తాం’ అని అన్నారు.
93310 421385Some truly nice stuff on this web site , I like it. 601837
252173 538646I like you blog (dsol, je suis francais, je parle mal anglais) 675372
61759 971271really good post, i surely genuinely like this superb website, continue it 494270