Vijayanagaram: విజయనగరం(Vijayanagaram)జిల్లాలో దారుణం వెలుగు చూసింది. స్థానిక గోదావరి మధుసూదన్ తన భార్య సుప్రియ ను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 సంవత్సరాలు బాహ్య ప్రపంచం తెలియకుండా ఇంట్లోనే బంధించాడు. అత్తారింటి వేదింపుల నుండి 14 సంవత్సరాల తర్వాత సుప్రియ బయట పడింది. ఇన్నాళ్ల దుర్భరమైన జీవితానికి స్వస్తి చెప్పి వెలుగులోకి వచ్చింది.
2008 లో మధుసూదన్, సుప్రియ వివాహం అయ్యింది. కొన్నాళ్లు అంతా సవ్యంగా సాగింది. కొన్నాళ్ల తర్వాత సుప్రియ పై భర్త మధుసూదన్ మరియు అత్త గోదావరి ఉమామహేశ్వరి మరిది దుర్గా ప్రసాద్ లు వేదింపులు మొదలు పెట్టారు. ఆమె కనీసం తల్లిదండ్రులతో మాట్లాడకుండా కఠినంగా వ్యవహరించారు. గత 14 సంవత్సరాలుగా ఆమెకు సరైన తిండి కూడా పెట్టకుండా నరకం చూపించారు.
ఎమ్ ఎ లిటరేచర్ చదివిన సుప్రియ ఎందుకు నోరు మెదపలేక పోయిందో అర్థం కావడం లేదు.. ఆమె కాకున్నా కనీసం ఆమె తల్లిదండ్రులు అయినా తమ కూతురు గురించి అల్లుడి వద్ద వాదించడం లేదంటే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం చేయలేదు ఏంటో. ఇద్దరు పిల్లలు అయినా కూడా ఆ పిల్లల విషయం ఏంటీ అనేది కూడా బయటకు రావడం లేదు. మొత్తానికి ఈ వ్యవహారం స్థానికంగా సంచలనంగా మారింది.
136936 274067The digital cigarette makes use of a battery and a small heating element the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 321730
195827 354364There is evidently a good deal to know about this. I consider you produced certain nice points in features also. 807531
773841 647562Greetings! This really is my initial comment here so I just wanted to give a quick shout out and let you know I genuinely enjoy reading via your blog posts. Can you recommend any other blogs/websites/forums that deal with exactly the same topics? Thank you so a lot! 265904