ఊటీలో విలువైన ప్రాపర్టీ కొన్న మెగాస్టార్.. ఎన్ని కోట్లో తెలుసా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,389FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి తన సంపాదనను విలువైన ప్రాపర్టీలు కొనుగోలు చేయడానికి ఇన్వెస్ట్ మెంట్ చేస్తుంటారు. ఇప్పటికే తన సంపాదనను రియల్ ఎస్టేట్ తో పాటు పలు కంపెనీల్లో డిపాజిట్లు చేసిన ఆయన.. కొన్ని బిల్డింగులు కూడా కొనుగోలు చేశారు. ఇప్పటికే ఆయనకు హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగుళూరు లాంటి ప్రధాన నగరాల్లో ఇళ్ళు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఊటీలో కూడా విలువైన ప్రాపర్టీ కొనుగోలు చేశారు. ఊటీ అంటే టూరిస్టులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. నిత్యం అక్కడకు దేశ, విదేశాల నుంచి లక్షల మంది వస్తుంటారు.

సమ్మర్ లాంటి సీజన్లలో అక్కడ సేదదీరడం కోసం సెలబ్రిటీలు ఊటీలో ప్రాపర్టీలను కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటికే తమిళనాడుకు చెందిన చాలా మంది హీరోలకు, దర్శకులకు అక్కడకు ప్రాపర్టీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవి కూడా ఊటీ ఔట్ స్కర్ట్స్ లోని చుట్టూ టీ గార్డెన్స్ మ‌ధ్య మంచి వ్యూ పాయింట్‌లో 5.5 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న ప్రాప‌ర్టీని కొనుగోలు చేశారు. దీని విలువ దాదాపు రూ.16 కోట్లకు పైమాటే అని తెలుస్తోంది. ఇక్కడ ఫామ్ హౌజ్ కట్టుకోవడానికి చిరంజీవి ప్లాన్ చేస్తున్నారంట. త్వరలోనే అక్కడ నిర్మాణం మొదలు పెడతారని తెలుస్తోంది.

రామ్ చరణ్, ఉపాసన రీసెంట్ గానే వెళ్లి ఆ వ్యూ పాయింట్ ను చూసి వచ్చారంట. అది చూడటానికి చాలా బాగుండటంతో అక్కడే ఫామ్ హౌజ్ కట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తుందంట మెగా ఫ్యామిలీ. ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోందని అంటున్నారు.

సినిమా

Chiranjeevi: ‘చిరంజీవిగారిని కలిసింది అందుకే..’ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన డైరక్టర్

Chiranjeevi: సినిమాల్లో కొత్తవారిని ప్రోత్సహించడం, నటీనటుల నటనను మెచ్చుకోవడం, టెక్నీషియన్ల ప్రతిభను కొనియాడటం మెగాస్టార్ చిరంజీవికి మొదటి నుంచీ ఉన్న అలవాటు. ఎందరో నటీనటులు, దర్శకులు...

గుర్రపు స్వారీలో విజయ్ దేవరకొండ కష్టాలు.. ‘రణబాలి’ బర్త్ డే గ్లింప్స్...

విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “రణబాలి” నుంచి విడుదలైన బర్త్ డే స్పెషల్ మేకింగ్ గ్లింప్స్...

“కృష్ణ” రీ-రిలీజ్‌కు షాక్.. బుకింగ్స్ లేక విడుదలే రద్దు!

మాస్ మహారాజా Ravi Teja కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినిమాల్లో Krishna ఒకటి. వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2008లో...

ట్రెండీ కామెడీతో రాబోతున్న రాజేంద్రప్రసాద్ “పాంచాలి పంచభర్తృక”

తెలుగు ప్రేక్షకులను మరోసారి నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు నటకిరీటి Rajendra Prasad ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ Panchali Panchabharthrika విడుదలకు సిద్ధమవుతోంది. రాయల్...

యువ ప్రేక్షకుల బంగారు కొండ.. ఈ విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: సాధారణ యువకుడు.. సినీరంగంలో రాణించాలని వచ్చాడు. తన ఫోటోలతో స్టూడియోలకు వెళ్ళాడు. ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఫోటోలు ఇచ్చాడు. మొత్తంగా వెండితెరపై కనిపించాడు....

రాజకీయం

తెలంగాణపై మోదీ ఫోకస్.. బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు బిజీ షెడ్యూల్!

Narendra Modi ఈరోజు మే 10 వ తేదీన  కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ముఖ్యంగా బెంగళూరులో జరిగే ఆర్ట్ ఆఫ్ లివింగ్...

“హలో ఇండియా!” పేరుతో చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu...

ఒమాన్‌లో చిక్కుకున్న షానవాజ్‌ను సురక్షితంగా ఇంటికి చేర్చిన జనసేనాని!

“ఒక వీడియో చూసి వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్”.. అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన శ్రీమతి షానవాజ్ కొన్ని రోజుల క్రితం ఒమాన్‌లో ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల గురించి భావోద్వేగ వీడియో ద్వారా సహాయం...

మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

వ్యవసాయ రంగాన్ని సాంకేతికతతో మరింత ఆధునికంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేయనుంది. రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగం, స్మార్ట్ టెక్నాలజీల అభివృద్ధి లక్ష్యంగా అన్నమయ్య జిల్లా...

“ఫైళ్లు కాదు… ఫలితాలు కదలాలి”: కలెక్టర్లకు చంద్రబాబు స్పష్టమైన సందేశం

రాష్ట్ర పరిపాలనలో వేగం, ప్రజల సంతృప్తి, క్షేత్రస్థాయి ఫలితాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్పష్టం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు, అధికార యంత్రాంగం...

ఎక్కువ చదివినవి

లోకేష్ నేతృత్వంలో పెట్టుబడుల వేగం: శ్రీసిటీలో క్యారియర్ భారీ ప్రాజెక్ట్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణకు మరో పెద్ద ఊపు దక్కింది. రాష్ట్రాన్ని పరిశ్రమల కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ముఖ్యంగా N. Chandrababu Naidu మార్గదర్శకత్వంలో, విద్య మరియు ఐటీ శాఖల...

వెంకటేష్ – కళ్యాణ్‌రామ్ సినిమాకు జివి ప్రకాష్ అదిరే ట్యూన్స్!

టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో దర్శకుడు Anil Ravipudi తెరకెక్కిస్తున్న వెంకటేష్ - కళ్యాణ్‌రామ్ మల్టీస్టారర్ ఒకటి. ఇటీవల Mana Sankara Vara Prasad Garu సినిమాతో భారీ...

మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

వ్యవసాయ రంగాన్ని సాంకేతికతతో మరింత ఆధునికంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేయనుంది. రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగం, స్మార్ట్ టెక్నాలజీల అభివృద్ధి లక్ష్యంగా అన్నమయ్య జిల్లా...

అందర్నీ ఒకే వేదికపైకి రప్పించిన బండ్ల గణేష్.. కూతురు ఎంగేజ్‌మెంట్ గ్రాండ్ వేడుక!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు పొందిన నిర్మాత Bandla Ganesh మరోసారి తన స్టైల్‌ను చూపించాడు. తన కుమార్తె Janani Bandla ఎంగేజ్‌మెంట్ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించి ఇండస్ట్రీతో పాటు...

నార్త్ మార్కెట్‌పై ‘పెద్ది’ దూసుకెళ్తుందా? రామ్ చరణ్ భారీ ప్లాన్

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నార్త్ ఇండియా మార్కెట్‌పై గట్టిగా దృష్టి పెట్టినట్లు తాజా సమాచారం సూచిస్తోంది. ఇప్పటివరకు దక్షిణాదిలోనే బలమైన స్థానం సంపాదించిన ఈ ప్రాజెక్ట్,...