Switch to English

మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చిన ఆరెంజ్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,847FansLike
57,764FollowersFollow

గేమ్ ఛేంజర్ నిరాశపరచిందని డల్ గా ఉన్న మెగా ఫ్యాన్స్ కి రెట్టింపు ఉత్సహాన్ని తెచ్చేలా అనూహ్యంగా ఆరెంజ్ రీ రిలీజ్ జరిగింది. రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా కూడా మొదటిసారి రిలీజైన టైంలో సరిగా ఆడలేదు. ఆ సినిమాలోని సాంగ్స్ ఇంకా ఆ కాన్సెప్ట్ ఇప్పుడు జనాలకు ఎక్కింది. అందుకే అదొక క్లాసిక్ అని ఇప్పుడు అంటున్నారు. ఇప్పటికే ఆరెంజ్ ఒకసారి రీ రిలీజ్ అవగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇక రీసెంట్ గా మరోసారి ఆ సినిమా రీ రిలీజ్ చేశారు. గేమ్ ఛేంజర్ సినిమా పోయిందన్న బాధలో ఉన్న మెగా ఫ్యాన్స్ ఆరెంజ్ సినిమా మీద ఒక రేంజ్ లో ప్రేమను చూపించారు. ఆరెంజ్ రీ రిలీజ్ రెండోసారి అయినా కూడా మెగా ఫ్యాన్స్ సందడితో ఆ రీ రిలీజ్ థియేటర్లు అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి.

ఇక థియేటర్ లో మెగా ఫ్యాన్స్ హంగామా ఐతే నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంది. ఆరెంజ్ రీ రిలీజ్ హంగామాతో సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. మెగా ఫ్యాన్స్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ హడావిడి చూస్తే అర్ధమవుతుంది. ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆ సినిమా డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కూడా సంతోషంగా ఉన్నారు. ఆరెంజ్ థియేటర్లు అన్నీ మ్యూజిక్ కన్సర్ట్ లుగా మారాయని ఆయన చెప్పడం విశేషం. గేమ్ ఛేంజర్ తో చేయాలనుకున్న సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఆరెంజ్ రీ రిలీజ్ థియేటర్స్ లో చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

సినిమా

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

తెలుగు సినిమాకు మహిళ కమీషన్‌ వార్నింగ్‌

కమర్షియల్‌ సినిమాల పేరుతో మహిళలను కించ పరుస్తున్న ఫిల్మ్‌ మేకర్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లోని...

రాజకీయం

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

వైసీపీకి షాక్: ముందు ఎమ్మెల్సీలు.. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఓ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పేశారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. ఇంకోపక్క, వైసీపీ నుంచి ముందు ముందు మరిన్ని వలసలు తప్పవన్న చర్చ...

ఎక్కువ చదివినవి

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తాం : నారా లోకేష్..!

ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై వాస్తవాలను చెబుతున్నా కూడా వైసీపీ వినే పరిస్థితి లేదని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై వైసీపీ...

నిహారిక పింక్ ఎలిఫెంట్ నుంచి మరో సినిమా..!

మెగా డాటర్ నిహారిక సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో అంతకుముందు యూట్యూబ్ లో ఎన్నో సీరీస్ లు చేసి ప్రేక్షకులను అలరించగా ఆమె తొలి సినిమాగా చేసిన కమిటీ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

బిగ్ క్వశ్చన్: రాజకీయ నేరాల్ని కూటమి ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందా.?

జనసేన నేతలు, కార్యకర్తలపై దాడులు.! బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! దాడులు చేస్తున్నదేమో వైసీపీ నేతలు, కార్యకర్తలు.! ఇదేమీ వైసీపీ హయాం కాదు.! అప్పట్లో అయితే, పైన చెప్పుకున్న...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...