చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఆ చర్చ జరిగిందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,685FansLike
57,764FollowersFollow

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇటీవల కాకినాడ పోర్టు నుంచి స్మగుల్ అవుతున్న రేషన్ బియ్యం విషయమై ‘సీజ్ ది షిప్’ అంటూ నినదించిన జనసేనాని పవన్ కళ్యాణ్, అదే విషయమై ఏపీ సీఎంతో చర్చించినట్లు ఇరు పార్టీలకు చెందిన నేతలు చెబుతున్నారు.

మరోపక్క, అటు ప్రభుత్వానికి సంబంధించిన పాలనా పరమైన అంశాలతోపాటు, ఇరు పార్టీలకు సంబంధించిన అంతర్గత రాజకీయ అంశాలు కూడా పవన్ కళ్యాణ్ – చంద్రబాబు భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

మహిళలు, బాలికల భద్రత అంశం విషయమై హోం శాఖ మీద తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై, టీడీపీలో ఓ వర్గం గుస్సా అవడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం తెలిసిన విషయమే.

తాజాగా, ‘సీజ్ ది షిప్’ వ్యవహారంలోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని టీడీపీ శ్రేణులు (ఓ వర్గం) ట్రోల్ చేయడం చూశాం. ఇదంతా పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారంగా జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.

టీడీపీ – బీజేపీ – జనసేన పొత్తులో వున్న దరిమిలా, పొత్తుకి విఘాతం కలిగించేలా వైసీపీ వ్యవహరించడంలో వింతేమీ లేదు. ఎందుకంటే, కూటమి చేతిలో వైసీపీ రాజకీయంగా చావు దెబ్బ తినేసింది గనుక. కానీ, ఆ వైసీపీని మించి టీడీపీలో ఓ వర్గం, కూటమిని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తుండడం పట్ల జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

తాను ఏం చేసినా ప్రజోపయోగం కోణంలోనే వుంటుందనీ, ప్రభుత్వ పెద్దగా చంద్రబాబు నుంచి తనకు పూర్తి మద్దతు వుందనీ పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. మిగతా మంత్రులు (టీడీపీ, బీజేపీకి చెందిన మంత్రులు) సహకరిస్తున్నా, ఓ వర్గం టీడీపీ అను‘కుల’ మీడియా సహా, సోషల్ మీడియా బ్యాచ్, తనను ట్రోల్ చేయడం ద్వారా కూటమిని దెబ్బ తీయాలని చూస్తుండడాన్ని పవన్ కళ్యాణ్ సైతం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ కావొచ్చు, జనసేన కావొచ్చు, బీజేపీ కావొచ్చు.. ఈ మూడు పార్టీలకు సంబంధించి కింది స్థాయి కార్యకర్తలైనా, కూటమికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్షమించకూడదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుతో భేటీ సందర్భంగా పవన్ కళ్యాణ్ కుండబద్దలుగొట్టారట.

సినిమా

Peddi: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ‘పెద్ది’ పాట.. ...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో  తెరకెక్కిన పెద్ది త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తోపాటు...

AR Rahman: ‘ఆయనతో ‘రామాయణ’ ప్రయాణం అద్భుతం’.. ఎ.ఆర్.రెహమాన్ కామెంట్స్..

AR Rahman: భారతదేశపు అత్యంత అద్భుతమైన సినిమాలలో ఒకటిగా ‘రామాయణ’ నిలుస్తుందని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అన్నారు. భారతీయ సినీ ప్రేక్షకులనే కాకుండా...

‘వన్ సైడ్ లవ్ మ్యాడ్‌నెస్’తో వస్తున్న హర్షిత్ రెడ్డి ‘దీవాన’

‘శుభం’ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యంగ్ హీరో Harshith Reddy నటిస్తున్న కొత్త చిత్రం ‘దీవాన’ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల...

ఇండియన్ సినిమాలోనే కొత్త కాన్సెప్ట్.. ‘సింగ్ గీతం’పై హీరో అయాన్ ఆసక్తికర...

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సింగ్ గీతం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్...

Balakrishna: సినిమాను బతికించుకోవాలనే పరిస్థితికి రావడం బాదేస్తోంది: బాలకృష్ణ

Balakiishna: ‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌కు అనువైన అందమైన లొకేషన్లు ఉన్నాయని.. వాటిని దర్శక, నిర్మతలు సద్వినియోగం చేసుకోవాలని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు....

రాజకీయం

చిన్నారి అత్యాచార కేసులో నవ్వులు.. ముగ్గురు ఐపీఎస్ అధికారులపై విజయ్ సస్పెన్షన్ వేటు

తమిళనాడులో బాలికపై జరిగిన దారుణ అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కోయంబత్తూర్ జిల్లాలో పదేళ్ల బాలికను కొందరు దుండగులు అపహరించి అమానుషంగా హింసించిన ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ...

గోదావరి కోసం పవన్ అలర్ట్.. రూ.100 కోట్లతో భారీ యాక్షన్ ప్లాన్

గోదావరి కోసం పవన్ అలర్ట్.. రూ.100 కోట్లతో భారీ యాక్షన్ ప్లాన్గోదావరి వంటి జీవనదులను మనమే కాలుష్యంతో మృత నదులుగా మారుస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి Pawan Kalyan ఆవేదన...

తిరుపతి వెటర్నరీ యూనివర్శిటీలో చిరుత కలకలం.. సురక్షితంగా రెస్క్యూ

తిరుపతిలోని Sri Venkateswara Veterinary Universityలో చిరుత సంచారం కలకలం రేపిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖల మంత్రి Pawan Kalyan వెంటనే స్పందించారు. ప్రస్తుతం చిరుత...

“కాలుష్యరహిత గోదావరి పుష్కరాలే లక్ష్యం”.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

రాబోయే గోదావరి పుష్కరాలను “కాలుష్యరహిత గోదావరి” థీమ్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పష్టం చేశారు. గోదావరిలో కలిసే కాలుష్యకారక వ్యర్థాలు, మురుగు జలాలపై పూర్తిస్థాయి...

కాలుష్య రహిత గోదావరి కోసం పవన్ కళ్యాణ్ ఫీల్డ్ విజిట్.. పుష్కరాల పనులపై కీలక ఆదేశాలు

రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోమవారం విస్తృతంగా పర్యటించి గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, గోదావరి నది కాలుష్య పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. పుష్కరాల ఘాట్ నుంచి పడవలో...

ఎక్కువ చదివినవి

Balakrishna: సినిమాను బతికించుకోవాలనే పరిస్థితికి రావడం బాదేస్తోంది: బాలకృష్ణ

Balakiishna: ‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌కు అనువైన అందమైన లొకేషన్లు ఉన్నాయని.. వాటిని దర్శక, నిర్మతలు సద్వినియోగం చేసుకోవాలని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడలో ఏపీ చలనచిత్ర, టెలివిజన్, నాటక...

కాలుష్య రహిత గోదావరి కోసం పవన్ కళ్యాణ్ ఫీల్డ్ విజిట్.. పుష్కరాల పనులపై కీలక ఆదేశాలు

రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోమవారం విస్తృతంగా పర్యటించి గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, గోదావరి నది కాలుష్య పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. పుష్కరాల ఘాట్ నుంచి పడవలో...

‘పెద్ది’ నా కెరీర్‌లో నంబర్ వన్ సినిమా అవుతుంది: భోపాల్ ఈవెంట్‌లో రామ్ చరణ్ భావోద్వేగ ప్రసంగం

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది దేశవ్యాప్తంగా భారీ అంచనాలు పెంచుకుంటోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, చార్ట్‌బస్టర్ పాటలు, పవర్‌ఫుల్...

వైఎస్సార్ మరణంపై జగన్ కొత్త వ్యాఖ్యలు.. మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలేనా?

Y. S. Jagan Mohan Reddy చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy...

మెగా 158 పూజా వేడుక గ్రాండ్‌గా ప్రారంభం.. పవన్ కళ్యాణ్ క్లాప్‌తో సందడి చేసిన మెగా ఫ్యామిలీ

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మెగా 158’ చిత్రం ఈరోజు ఘనమైన పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైంది. సినిమా ప్రారంభోత్సవం సాధారణ కార్యక్రమంలా కాకుండా ఓ భారీ వేడుకలా కళకళలాడింది. టాలీవుడ్‌కు...