Switch to English

మీడియా.! పొరపాటున కూడా అటువైపు వెళ్ళొద్దు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,843FansLike
57,764FollowersFollow

ఔను, మీడియాని రాజకీయం నిషేధించింది.! సో, ఇకపై రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యక్రమాల్లో మీడియా పాల్గొనకూడదు.! అసలు మీడియా ఎక్కడుంది.? ఇప్పుడున్నదంతా పొలిటికల్ మాఫియానే కదా.! ఆయా రాజకీయ పార్టీల కనుసన్నల్లో మీడియా సంస్థలు నడుస్తున్నాయంటే, దానర్థం మీడియా చచ్చిపోయిందనే.!

మరి, మీడియా ప్రతినిథుల సంగతేంటి.? వాళ్ళు జస్ట్ సాధారణ ఉద్యోగులు మాత్రమే. పాత్రికేయం అనేది జస్ట్ ఓ వృత్తి.! అంతకు మించి, ఆ వృత్తికి నిబద్ధత.. నిమ్మకాయ.. వంటివేమీ వుండకూడదు.
ఇటీవల వైసీపీ ‘సిద్ధం’ బహిరంగ సభ జరిగింది.. అదీ రాయలసీమలో. పది లక్షల మంది జనం వచ్చారన్నది వైసీపీ వాదన. రాజకీయ పార్టీల బహిరంగ సభలకు జనం రావడం ఎప్పుడో మానేశారు. జనాన్ని కొనితెచ్చుకోవాల్సిందే ఎవరైనా.

ఇక్కడే, ఓ మీడియా ప్రతినిథి మీద దాడి జరిగింది. చితక్కొట్టేశారు పాపం ఆ జర్నలిస్టుని. అతనేం పాపం చేశాడని.? వైసీపీకి నచ్చని మీడియా సంస్థలో సదరు జర్నలిస్టు పనిచేస్తున్నాడు. చావు దెబ్బలు తిన్నాక.. పాపం ఎలాగో అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.

కాస్తలో చంపేసేవారే.! వాళ్ళసలు వైసీపీ కార్యకర్తలేనా.? కాదు కాదు, కిరాయి మూకలు.! రౌడీలు, హంతకులు.! ఇందులో ఇంకో మాటకు తావు లేదు. జర్నలిస్టు కాబట్టి బతికిపోయాడు.. అదే, ఏబీఎన్ రాధాకృష్ణ అయితే, వేరేలా వుండేది. రామోజీరావు అయినా, ఇంకొకరైనా.. ఆ పరిస్థితిని ఊహించుకోలేం.. అని వైసీపీ నేత, మాజీ మంత్రి ఒకరు సెలవిచ్చారు.

మేం బ్యాన్ చేసిన మీడియా నుంచి, మా కార్యక్రమాలకు వస్తే ఊరుకుంటామా.? అయినా, పది లక్షల మంది జనంలో.. ఎవర్ని కంట్రోల్ చేయగలం.? అంటూ చెప్పుకొచ్చాడాయన వీధి రౌడీలు కూడా ఇలా మాట్లాడరేమో.! ప్రజాస్వామ్యమంటే ఏంటో తెలియని కిరాయి మూకలు చట్ట సభల్లోకి వెళితే, ఇదిగో ఇలాంటి మాటలే వస్తాయన్నది ప్రజాస్వామ్యవాదుల ఆవేదన.

వైసీపీ సభల్లో టీడీపీ అనుకూల మీడియా ప్రతినిథులపై దాడి జరిగింది. మరి, టీడీపీ బహిరంగ సభల్లో వైసీపీ మీడియాపై దాడి జరిగితే.? రాజకీయ నాయకులు పార్టీలు మార్చేయడం కొత్త విషయం కాదు. అలాగే, జర్నలిస్టులు కూడా మీడియా సంస్థలు మారుతుంటారు. మొత్తంగా, జర్నలిస్టులంతా ఒక్కటే కదా.! అందుకే, పొరపాటున కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకలాపాల వైపు కన్నెత్తి చూడొద్దు.!

అసలది రాజకీయం కాదు.. తీవ్రవాదం.. అనడం సబబేమో.!

సినిమా

Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది:...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు...

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

రాజకీయం

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

ఎక్కువ చదివినవి

యూఎస్ లోని ఫ్లోరిడాలో కార్ యాక్సిడెంట్.. అత్త, కోడలు, కొడుకు మృతి..

అమెరికాలో ముగ్గురు తెలుగు వారు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఫ్లోరిడాలో కార్ యాక్సిడెంట్ జరగ్గా.. ఇందులో ముగ్గురు చనిపోయారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకుల పల్లికి చెందిన మాజీ...

త్వరలో గుడ్‌ న్యూస్ వింటారు : లోకేష్‌

వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ పూర్తిగా కుంటు పడిందని మంత్రి లోకేష్ మండలిలో వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేసిందని లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు...

టీడీపీ, జనసేన.. ఆల్ ఈజ్ వెల్.! కండిషన్స్ అప్లయ్.!

జనసేన ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ వేదికపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ‘కర్మ’ వ్యాఖ్యలు, పిఠాపురం టీడీపీ నేత వర్మ అభిమానులకి అస్సలు నచ్చలేదు. దాంతో,...

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా పలు భారీ చిత్రాలను నిర్మించారు. పెద్ద,...

నిహారిక పింక్ ఎలిఫెంట్ నుంచి మరో సినిమా..!

మెగా డాటర్ నిహారిక సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో అంతకుముందు యూట్యూబ్ లో ఎన్నో సీరీస్ లు చేసి ప్రేక్షకులను అలరించగా ఆమె తొలి సినిమాగా చేసిన కమిటీ...