Switch to English

బిగ్ బాస్ షో స్క్రిప్ట్ ప్రకారమా? రియాలిటీ షోనా?: మర్యాద మనీష్ ఏమి చెప్పాడంటే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,120FansLike
57,764FollowersFollow

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో టాప్ కంటెస్టెంట్‌గా నిలుస్తారని భావించిన మర్యాద మనీష్ అనూహ్యంగా ఎలిమినేట్ కావడంతో షోపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆయన ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో, “బిగ్ బాస్ షో నిజంగానే రియాలిటీనా? లేక స్క్రిప్ట్ ప్రకారమా?” అనే ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

మనీష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “బిగ్ బాస్ అసలు స్క్రిప్టెడ్ షో కాదు. ఇది 100% జెన్యూన్ రియాలిటీ షో” అని తెలిపారు. ఆయన చెప్పిన మాటల్లో, “మేము హౌస్‌లోకి వెళ్లిన తర్వాత బయట ప్రపంచంతో ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు. ఎవరికీ ఏమి చెప్పరు. ఎవరి మీద గొడవపడాలో, ఎవరితో ఫ్రెండ్ కావాలో అన్నీ మేమే నిర్ణయించుకుంటాం. ప్రతి రియాక్షన్ కూడా సహజంగానే వస్తుంది” అని వివరించారు.

అలాగే ఆయన మరో విషయం చెప్పాడు — “స్టోర్ రూమ్‌ నుంచి కొన్ని లెటర్స్ లేదా ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయి, అవి కేవలం టాస్క్ రూల్స్‌కి సంబంధించినవే. ఉదాహరణకు, ‘ఈరోజు టాస్క్ బ్రేక్ చేయొద్దు’ లేదా ‘రూల్స్ పాటించండి’ అనే మెసేజ్‌లు మాత్రమే వస్తాయి. కానీ స్క్రిప్ట్ లేదా డైరెక్షన్ లాంటి విషయం అసలు ఉండదు” అని మనీష్ క్లారిటీ ఇచ్చారు.

మనీష్ మాట్లాడుతూ, “హౌస్‌లో ఉన్నవాళ్లందరూ తమ స్మార్ట్ వ్యూహాలతో ఆడతారు. ఎవరు ఎవరితో కలుస్తారో, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటారో అన్నీ పూర్తిగా వారి గేమ్ ప్లాన్‌పైనే ఆధారపడి ఉంటుంది. మేకర్స్ దీనిలో జోక్యం చేసుకోరు” అని తెలిపారు.

ప్రస్తుతం మర్యాద మనీష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో స్క్రిప్ట్ ప్రకారమా? అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చిందనే చెప్పాలి.

బిగ్ బాస్ ఇంట్లో రెండు వారాలు ఉన్న మర్యాద మనీష్ రూ. 1.40 లక్షల పారితోషికం అందుకున్నారు. అంటే రోజుకి ₹10,000 చొప్పున, వారానికి ₹70,000గా ఆయన రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

సినిమా

మూడో రోజు 183 కోట్లు.. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ దూకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే...

సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’:...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో మార్మోగిపోతోంది. X, ఇన్‌స్టాగ్రామ్,...

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

రాజకీయం

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

ఎక్కువ చదివినవి

సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’: మెగాస్టార్ మ్యాజిక్ మళ్లీ రిపీట్

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో మార్మోగిపోతోంది. X, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్లాట్‌ఫాంలలో సినిమా గురించి వస్తున్న...

Chiranjeevi: ‘హుక్ స్టెప్’ పాటలో మెగాస్టార్ వింటేజ్ స్టెప్స్.. ఫ్యాన్స్ కి కిక్కే కిక్కు

Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్ అంటే ఏంటో అనుకున్నాం..! ఈయన వింటేజ్ మెగాస్టార్ కాదు.. హీ ఈజ్ టైమ్ బ్యాక్ మెగాస్టార్.. అంటూ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా నుంచి నాలుగో...

“మన శంకర వరప్రసాద్‌ గారు” కు తెలంగాణ లో గ్రీన్ సిగ్నల్…

చిరంజీవి నటించిన "మన శంకర వరప్రసాద్ గారు"  సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల ముందే రావడం గమనార్హం....

అనుమతులున్న మైనింగ్‌కు అడ్డంకులా? చట్టపరంగా కఠిన చర్యలు

అనుమతులు ఉన్నప్పటికీ మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకోవడం సహించబోమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా అందరం భారతీయులమేనని, రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ఏ రాష్ట్రానికి...

ప్రభుత్వ స్థిరత్వమే పెట్టుబడులకు బలం: పూణేలో లోకేష్ స్పష్టం

పూణే: ప్రభుత్వాల కొనసాగింపే రాష్ట్రాభివృద్ధికి కీలకమని, పాలసీల్లో స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర పూణేలో గోఖలే ఇన్‌స్టిట్యూట్...