దేశ రాజధాని ఢిల్లీ లో అత్యంత దారుణమైన హత్య జరిగింది. మే నెలలో జరిగిన హత్య ఇన్నాళ్ల తర్వాత బయట పడింది, పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తున్న ప్రియురాలిని హత్య చేసి ఏకంగా 35 ముక్కలుగా నరికి ఆ ముక్కలను 18 రోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కొక్క మాంసం ముద్దను అతడు ఢిల్లీ శివారు ప్రాంతాలలో విసిరవేయడం జరిగింది. ఈ సంఘటన స్థానికంగా భయాందోళనకు గురి చేస్తుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన ఆమీన్ అనే వ్యక్తి స్థానిక కాల్ సెంటర్ లో జాబ్ చేసే శ్రద్ధా వాకర్ ని ప్రేమించి.. ఆమెను కూడా ఒప్పించాడు. ఇద్దరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని ఢిల్లీకి వెళ్లారు, అక్కడ సహజీవనం మొదలు పెట్టారు. ఆ సమయంలోనే శ్రద్ధా తనను పెళ్లి చేసుకోవాలంటూ పదే పదే ఆమీన్ ను అడగడంతో అతడికి కోపం వచ్చి చంపేశాడట. శ్రద్ధా ఫోన్ రెస్పాన్స్ లేక పోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అసలు విషయాన్ని తేల్చారు. ప్రియుడు పట్టుకుని విచారించగా అన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఇలాంటి దుర్మార్ఘుడికి కఠిన శిక్షలు పడాల్సిన అవసరం ఉంది.
66883 494446I actually like your writing style, good info , thankyou for putting up : D. 561982
21632 403890hello, your site is really excellent. We do appreciate your give great outcomes 37737