ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమా మహేష్బాబుతో అనే విషయం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. కేఎల్ నారాయణ నిర్మాణంలో ఈ సినిమా రూపొందబోతుంది. గత కొంత కాలంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాంబో మూవీ పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్బాబు తనకు తాను పెట్టుకున్న కొన్ని రూల్స్ను ఈ సినిమా కోసం బ్రేక్ చేయాలని కూడా అనుకుంటున్నాడట.
మహేష్బాబు మొదటి నుండి కూడా పౌరాణిక చిత్రాలకు ఆసక్తి చూపడం లేదు. పౌరాణిక పాత్రలను ఎవరైనా ఆఫర్ చేసినా కూడా నో చెబుతున్నాడు. కనీసం గెస్ట్గా కూడా నటించేందుకు ఆసక్తిగా మహేష్బాబు లేడనే విషయం తెల్సిందే. కాని రాజమౌళి కోరితే మాత్రం తప్పకుండా పౌరాణికం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా మహేష్బాబు సన్నిహితుల వద్ద క్లారిటీ ఇచ్చాడు.
రాజమౌళిపై పూర్తి నమ్మకంతో తాను సినిమా చేస్తానని, ఏడాదిన్నర నుండి రెండేళ్ల వరకు రాజమౌళికి డేట్లు ఇచ్చేందుకు కూడా సిద్దమే అంటూ మహేష్బాబు సన్నిహితుల వద్ద చెప్పాడట. చాలా కాలంగా బాలీవుడ్లో క్రేజ్ కోసం మహేష్బాబు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ క్రేజ్ ఈ చిత్రంతో వస్తుందనే నమ్మకంను మహేష్ కలిగి ఉన్నాడు. ఫ్యాన్స్ కూడా ఈ చిత్రంపై చాలా నమ్మకంతో ఉన్నారు. 2023 లేదా 2024లో జక్కన్న సూపర్ స్టార్ల కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
523514 664157quite nice publish, i certainly enjoy this internet site, maintain on it 602455
209379 122801Wow! Thank you! I always wanted to write on my web site something like that. Can I contain a portion of your post to my web site? 595796
738802 267941Glad to be 1 of many visitants on this awful web internet site : D. 453439
483043 312638It is rare knowledgeable folks within this topic, nevertheless, you seem like theres more youre talking about! Thanks 265799