Switch to English

నాగసాధువులుగా మారిన 1500 మంది.. తమకు తామే పిండం పెట్టుకుని..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,936FansLike
57,764FollowersFollow

మహాకుంభమేళా సందర్భంగా ఎన్నో ఘటనలు తెరమీదకు వస్తున్నాయి. అందులోనూ నాగసాధువులు, అఘోరాలు, బాబాలు కుంభమేళా వద్ద కనిపిస్తున్న విధానాలు, అక్కడ వారు చేస్తున్న పనులు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా బాబాలు, నాగసాధువుల గురించే పెద్ద చర్చ జరుగుతోంది. వాళ్లు అసలు ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏం తింటారు.. ఎలా జీవిస్తారు.. వాళ్ల పని ఏంటి అనే దాని గురించే చాలా రకాల కథనాలు వస్తున్నాయి. దాంతో వాళ్ల గురించి ప్రజల్లో కూడా చాలా ఇంట్రెస్ట్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే చాలా మంది తమ వ్యక్తిగత జీవితాలను వదిలేసి నాగసాధువులుగా మారుతున్నారు.

తాజాగా అఖాడాలో 1500 మంది నాగసాధువులుగా మారిపోయారు. తమతో పాటు తమ ఏడు తరాల కుటుంబీకులకు కూడా పిండం పెట్టేసి వారంతా నాగసాధువులుగా మారారు. నాగసాధువులుగా మారడం అంటే మామూలు విషయం కాదు. చాలా కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐదుగురు గురువులు వీరికి దీక్షను ప్రసాదిస్తారు. వారినే పంచ్ దేవ్ అంటారు. నాగసాధువులుగా జీవించడం అత్యంత కఠినం. కాషాయబట్టలు మాత్రమే వేసుకోవాలి. భిక్షాటన చేస్తూ బతకాలి. భిక్షాటనలో వచ్చిన ఆహారాన్ని మాత్రమే తినాలి తప్ప వేరే ఆహారాన్ని ముట్టుకోవద్దు. ఒకవేళ భిక్షాటనలో ఆహారం దొరక్కపోతే ఆ రోజు కడుపు ఖాళీగానే ఉండాలి.

ఇప్పుడు మహా కుంభమేళా సందర్భంగా ఎంతో మంది నాగసాధువులు, బాబాల గురించి కొన్ని టీవీల్లో కథనాలు వస్తున్నాయి. వాళ్ల బ్యాక్ గ్రౌండ్, చదువు, ఆస్తులు తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు.

సినిమా

Chiranjeevi: ‘ఆ సెంటిమెంట్ పక్కా.. బ్లాక్ బస్టర్ గ్యారంటీ..” లైలా ప్రీ-రిలీజ్...

Chiranjeevi: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను షైన్ స్క్రీన్స్...

Ram Charan: క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. వివరాలివే

Ram Charan: రామ్ చరణ్ క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టి సందడి చేశారు. తాను ప్రాంచైజీగా ఉన్న క్రికెట్ టీమ్ ను కలుసుకుని వారిలో జోష్ నింపారు....

Nagarjuna: ‘తండేల్ లో నీ కష్టం కనిపించింది..’ చైతన్య విజయంపై నాగార్జున

Nagarjuna: నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ఘన విజయం సాధించి ధియేటర్లలో సందడి చేస్తోంది. దీనిపై నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. తండ్రిగా...

Allu Arjun: ‘అయిదేళ్ల పుష్ప జర్నీ అందరికీ ఎమోషన్..’ థాంక్స్ మీట్...

Allu Arjun: ‘పుష్ప 2 ది రూల్’ ఘన విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం థ్యాంక్స్‌ మీట్‌ ఘనంగా జరిగింది. వేడుకలో నటీనటులకు, సాంకేతిక...

Rashmika: ‘పుష్ప నాకెంతో స్పెషల్..’ థాంక్స్ మీట్ పై రష్మిక...

Rashmika: నిన్న జరిగిన ‘పుష్ప 2 ది రూల్’ థాంక్యూ మీట్ లో పాల్గొనలేకపోయిన రష్మిక టీమ్ ను ఉద్దేశించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. పుష్ప...

రాజకీయం

గెలుపోటములు: కేజ్రీవాల్ ఓ కేస్ స్టడీ.!

దేశ రాజధాని ఢిల్లీ.. అక్కడా సమస్యలున్నాయ్.! మంచి నీటి సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు.. వాట్ నాట్.! ఢిల్లీ ప్రజలు చాలాకాలంగా చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ అంటే, పార్లమెంటు సమావేశాలు.. ప్రధాని,...

చిరంజీవి సుతిమెత్తని ‘వాతలు’ సరిపోతాయా.?

సీపీఐ నారాయణ అంటే, చెత్త వాగుడికి కేరాఫ్ అడ్రస్.! ఎర్ర పార్టీలకు తెలుగునాట ఎప్పుడో కాలం చెల్లిందన్నది బహిరంగ రహస్యం. ‘తోక పార్టీలు’ అనే ముద్ర తప్ప, వామపక్ష పార్టీలకు అసలంటూ విలువ...

వేవ్స్ కమిటీలో మెగాస్టార్.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు..!

భారత్ ను అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో వరల్డ్ ఆడియో అండ్ విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ని నిర్వహించే దిశగా...

ప్రధాని మోదీ విశ్వాసం నిజమైంది : పవన్ కళ్యాణ్

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన స్పందన తెలియచేశారు. 2047 నాటికి మన దేశం అభివృద్ధి...

రోడ్లు.. అభివృద్ధి.. కూటమి ఘనత ఇదీ.!

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తులు కూర్చుని చర్చించుకుంటున్నా, రాష్ట్రంలో రోడ్ల గురించిన ప్రస్తావనే వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు శరవేగంగా జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వ హయాంలో. కొత్త...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 07 ఫిబ్రవరి 2025

పంచాంగం తేదీ 07-02-2025, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.35 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 5:57 గంటలకు. తిథి: శుక్ల దశమి రా. 11.09 వరకు, తదుపరి...

విశాఖ స్టీల్ కంపెనీని లాభాల్లోకి తెస్తాంః మంత్రి లోకేష్

ఏపీలోని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని.. ఆ కంపెనీని లాభాల్లోకి తెస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ ఉక్కు కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగదని కేంద్రమంత్రి స్వయంగా హామీ...

అమ్మాయిల నగ్న వీడియోల రికార్డు.. రాజ్ తరుణ్‌-లావణ్య కేసులో భారీ ట్విస్ట్..!

సినీ హీరో రాజ్ తరుణ్‌-లావణ్య కేసు ఇండస్ట్రీలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. లావణ్య అనే అమ్మాయి తనను రాజ్ తరుణ్‌ వాడుకుని వదిలేశాడంటూ కేసు పెట్టింది. అయితే మస్తాన్ సాయి వల్లే...

మోనాలిసా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

మోనాలిసా భోస్లే ఎవరో తెలుసు కదా.. అదే మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించిన ఈ అమ్మాయిని నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేశారు. సోషల్ మీడియా వల్ల కొందరు జీవితాలు మారిపోతాయంటే...

బటన్లు.. బకాయిలు.! రాష్ట్రంపై జగన్ మోపిన ‘అప్పుల’ భారమిదీ.!

దేశ రాజకీయ చరిత్రలో ‘బటన్’ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరే.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా పని చేశారు వైఎస్ జగన్...