ప్రపంచం ఎంతఅడ్వాన్స్ గా ముందుకు వెళ్తున్నా ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కులం మతం అంటూ గొడవలు, పలు చోట్ల ధనిక – పేద, ల్యాండ్ గొడవల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు దేశంలో ఎక్కడో ఒక చోటు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఓ ఘటన చోటు చేసుకుంది.
ఉత్తర ప్రదేశ్, సంభల్ జిల్లాలో లోకల్ సమాజ్ వాదీ పార్టీ లీడర్ చోటే లాల్ దివాకర్ కి కొందరితో ల్యాండ్ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు సీరియస్ అవ్వడంతో అవతలి వాళ్ళు దివాకర్ పై దాడికి ప్లాన్ చేశారు. పొలాల ప్రాంతంలోనే ఇద్దరు దుండగులు గన్స్ తో దాడి చేసి చోటే లాల్ దివాకర్ మరియు అతని కుమారుడిపై కాల్పులు జరిపి ఇరువురిని చంపేశారు. ఈ కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే కుప్పకూలిపోగా మిగిన వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు.
క్రైమ్ న్యూస్: దారుణం- ఉత్తర ప్రదేశ్, సంభల్ జిల్లాలో ల్యాండ్ గొడవల్లో భాగంగా ఇద్దరు దుండగులు లోకల్ సమాజ్ వాదీ పార్టీ లీడర్ చోటే లాల్ దివాకర్ & అతని కుమారున్ని గన్స్ తో కాల్పులు జరిపారు.
❌నోట్: ఈ లైవ్ విజువల్స్ మిమల్ని డిస్టర్బ్ చేయచ్చు.#CrimeNews #UttarPradesh #MurderHornet pic.twitter.com/hJdHrvh2WF
— TeluguBulletin.com (@TeluguBulletin) May 19, 2020
37897 944258I see something actually interesting about your web website so I saved to bookmarks . 811246
43355 824716hi and thanks for the actual weblog post ive recently been looking regarding this specific advice on-line for sum hours these days as a result thanks 823944