Switch to English

ఢిల్లీకి వెళ్ళి.. కరోనాని మోసుకొచ్చారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

మతపరమైన కార్యక్రమం కోసం ఢిల్లీకి వెళ్ళిన కొందరు, వస్తూ వస్తూ తమ వెంట కరోనా వైరస్‌ని మోసుకొచ్చారట. అలా కరోనా వైరస్‌ని మోసుకొచ్చినవారి సంఖ్య పదుల్లోనే వున్నట్లు ఆయా రాష్ట్రాలు చెబుతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకూ ఢిల్లీ నుంచే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడం వెనుక అసలు కోణం సదరు ‘మత పరమైన కార్యక్రమం’ అంటూ చర్చ జరుగుతోంది. అలా ఢిల్లీకి వెళ్ళి వచ్చినవారిలో కొందరు ఇప్పటికే మృత్యువాత పడ్డారు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం అధికారికంగానే ప్రకటన చేయడం గమనార్హం.

తెలంగాణలో అనూహ్యంగా నిన్న ఒక్క రోజే ఐదు మరణాలు సంభవించినట్లు అధికారికంగా వెల్లడయ్యింది. మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న ఓ మరణంతో కలుపుకుంటే, మొత్తంగా తెలంగాణలో ఆరు మరణాలు చోటు చేసుకున్నాయి కరోనా వైరస్‌ కారణంగా. కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ‘ఢిల్లీకి వెళ్ళొచ్చిన’ వారిపై నిఘా పెట్టారు.

ప్రత్యేకంగా సదరు మత పరమైన కార్యక్రమానికి హాజరయినవారెవరు.? అని ఆరా తీసే ప్రయత్నాల్లో వుంది అధికార యంత్రాంగం. వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఆ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళినట్లు తెలుస్తోంది. మత పరమైన కార్యక్రమం కోసం వెళ్ళి, ఇలా కరోనా వైరస్‌తో తిరిగి రావడం పట్ల బాధితుల కుటుంబాల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వెళ్ళిన వ్యక్తులతోపాటు, వారి కుటుంబాల్నీ క్వారంటీన్‌లోకి పంపడం మినహా, ప్రస్తుతం చేయగలిగిందేమీ లేదు.

మరోపక్క, ఢిల్లీ ప్రభుత్వం ఆ మత పరమైన కార్యక్రమాన్ని నిర్వహించిన మత పెద్దపై కేసుల నమోదుకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. విదేశాల నుంచి భారతదేశానికి కరోనా వైరస్‌లు మోసుకొచ్చినవారికంటే, ఢిల్లీ నుంచి కరోనా వైరస్‌ని మోసుకొచ్చినవారి సంఖ్యే ఎక్కువ వుంటుందేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆయా వ్యక్తులు దేశంలో ఏయే ప్రాంతాల్లో సంచరించారు.? అన్న దిశగా ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...