భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్లు ఎగనామం పెట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను ఇండియాకు రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ విజయ్ మాల్యా పై కోర్టుల్లో భారత ప్రభుత్వం మరియు బ్యాంకులు పోరాడుతున్నాయి. ఇటీవల లండన్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలతో బ్యాంకులకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు అయ్యింది. మాల్యా ఆస్తులను అటాచ్ చేసుకునేందుకు గత కొన్నాళ్లుగా బ్యాంకులు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజా తీర్పుతో అందుకు మార్గం సుగమం అయ్యింది.
మాల్యా అప్పగింత కేసు విచారణలో భాగంగా ఆయన దివాలా తీసినట్లుగా లండన్ హైకోర్టు డిక్లెర్ చేసింది. ఆయన దివాలా తీసినట్లుగా గుర్తించి అతడి ఆస్తులను అటాచ్ చేసుకోవచ్చు అంటూ కోర్టు పేర్కొంది. దాంతో ఆయన ఆస్తులను బ్యాంకులు స్వాదీనం చేసుకునేందుకు సిద్దం అయ్యాయి. మరో వైపు ఆయన్ను అప్పగించేందుకు కూడా కోర్టు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. విజయ్ మాల్యా ను ఇండియాకు తీసుకు వచ్చి చట్టపరంగా శిక్షించాల్సిందిగా భావిస్తున్నారు. తాజా తీర్పుపై మాల్యా అప్పీల్ కు వెళ్లే అవకాశం లేదు. దాంతో ఆయన శిక్ష అనుభవించక తప్పదు అంటున్నారు.
624618 805683Hey mate, .This was an superb post for such a hard topic to speak about. I appear forward to seeing many a lot more superb posts like this one. Thanks 192187
493966 511407Hi there! I merely want to give a huge thumbs up for the very good data you could have appropriate here on this post. I will likely be coming once more to your weblog for much more soon. 361156
245332 848068Quite intriguing information !Perfect just what I was looking for! 48933