Switch to English

సరి – బేసితో సడలింపులు స్టార్ట్ చేస్తారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్ డౌన్ ను క్రమంగా ఎత్తివేసే దిశగా పలు దేశాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం మూడో దశ లాక్ డౌన్ లో ఉన్న భారతదేశం.. దానిని మరో విడత పొడిగించడానికే నిర్ణయించింది. అయితే, ఇప్పటికే కొన్ని వెసులుబాట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. నాలుగో దశ లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్న ప్రధాని మోదీ.. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 17 తర్వాత షాపింగ్ మాల్స్ కు కూడా సడలింపులు ఇవ్వాలని, సరి-బేసి విధానంలో ఆయా షాపులు తెరిచేందుకు అనుమతించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇదో మంచి మార్గమని పేర్కొన్నారు. అసలు సరి-బేసి పద్ధతి మొదలైంది హస్తినలోనే. ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ ను నిరోధించేందుకు ఈ విధానం తీసుకొచ్చారు. ఇది మంచి ఫలితాలే ఇచ్చింది. ప్రతి వాహనం నెంబర్ లో చివరి అంకెను బట్టి ఈ విధానం అమలు చేశారు. ఈ చివరి అంకె సరి సంఖ్య అయితే, ఆ వాహనం సరి సంఖ్య ఉన్న తేదీల్లోనే బయటకు రావాలి. అదే బేసి సంఖ్య అయితే, బేసి సంఖ్య తేదీలున్న రోజుల్లో రోడ్డెక్కాలి. ఇప్పుడు ఇదే తరహా విధానాన్ని షాపింగ్ మాల్స్ లోని దుకాణాలకు వర్తించాలని నిర్ణయించారు. ఆయా మాల్స్ లోని దుకాణాలకు నెంబర్లు కేటాయించి సరి-బేసి విధానంలో వాటిని తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ విధానాన్ని తెలంగాణలో ఇప్పటికే పాటిస్తున్నారు.

ఆరెంజ్ జోన్ ఉన్నమున్సిపాలిటీల్లో షాపులు తెరవడానికి ఈ పద్ధతే అవలంభిస్తున్నారు. దీనివల్ల పక్కపక్క షాపులు ఒకేసారి తెరిచి ఉండవు. ఫలితంగా భౌతికదూరం అమలవుతుంది. ఇక ఈ భౌతికదూరం అనే కాన్సెప్టు కొన్ని నెలలపాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కరోనాకు వ్యాక్సిన్ రానంత వరకు వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు, భౌతికదూరం అనేవి ప్రతి ఒక్కరూ పాటించక తప్పదని తేల్చేశారు. ఈ నేపథ్యంలో అన్ని నెలలపాటు లాక్ డౌన్ కొనసాగించే పరిస్థితి లేనందున త్వరలోనే మరిన్ని సడలింపులు ఖాయంగా కనిపిస్తున్నాయి. స్కూళ్లు, పబ్ లు, రెస్టారెంట్లు, సెలూన్లు, స్పాలు, స్విమ్మింగ్ పూల్స్ వంటివి మినహా మిగిలిన అన్ని కార్యకలాపాలు కొత్త నిబంధనలు, ఆంక్షలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

ప్రజారవాణా సైతం భౌతికదూరం నిబంధనతో మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో మూడో విడత లాక్ డౌన్ ముగిసి, నాలుగో దశ ప్రారంభం కానుంది. ఆలోగా కేంద్రం ఆయా అంశాల్లో స్పష్టత ఇవ్వనుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...