Switch to English

వూహాన్ లో 11 వారాల తర్వాత.. ఇండియాలో ఎప్పుడో?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారికి పుట్టినిల్లు వూహాన్ లో 11 వారాల తర్వాత లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. దీంతో వూహాన్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. 76 రోజుల గృహ నిర్బంధం బుధవారం బయటి ప్రపంచాన్ని చూశారు. చైనా ప్రభుత్వం వారి ప్రయాణాలకు కూడా అనుమతి ఇవ్వడంతో రైళ్లు, ఇతర రవాణా వాహనాలు కిటకిటలాడాయి. దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోవడంతో సాధారణ పరిస్థితి కనిపించింది.

వూహాన్ లో కరోనా సృష్టించిన కరాళ నృత్యంతో జనవరి 23న అక్కడ లాక్ డౌన్ విధించారు. దేశంలోని మిగతా ప్రాంతాలతో అన్ని సంబంధాలూ కట్ చేశారు. లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేశారు. వైరస్ అక్కడే మొదలైన నేపథ్యంలో కరోనా కేసులు, మరణాలు వూహాన్ లో ఎక్కువగా నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో 11 వారాల తర్వాత కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో లాక్ డౌన్ ఎత్తివేశారు. ఇక ఇండియా విషయానికి వస్తే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు వారాల లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇప్పటివరకు 5,199 కేసులు నమోదు కాగా, 149 మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశ జనాభాతో పోల్చినా.. ఇతర దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తితో పోల్చినా ఇండియాలో ఇప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నారు.

ఢిల్లీ జమాత్ కేసులు లేకపోయి ఉంటే, ఇన్ని ఎక్కువగా నమోదై ఉండేవి కావు. ఈ నేపథ్యంలో మరిన్ని కేసులు నమోదు కాకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే మార్చి 14 తర్వాత కూడా లాక్ డౌన్ పొడిగించాలని పలు రాష్ట్రాలు కేంద్రానికి సూచిస్తున్నాయి. కేంద్రం కూడా ఇందుకు సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. రాబోయే నాలుగు రోజుల్లో కేసుల నమోదను బట్టి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

పరిస్థితి అదుపులో ఉన్న, అసలు కేసులు లేని ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేసి, మిగిలిన ప్రాంతాల్లో కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. కరోనాకు తీవ్రంగా కుదేలైన వూహాన్ లో 11 వారాల తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసినందును మన దేశంలో నాలుగు లేదా ఐదు వారాల సమయం సరిపోతుందని అంచనా వేస్తున్నారు. మూడు వారాల లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది. అనంతరం మరో వారం పది రోజులు పొడిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...