Switch to English

లైలా నా కెరీర్ లో మెమొరబుల్ మూవీ..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,843FansLike
57,764FollowersFollow

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా లైలా. షైన్ స్క్రీ బ్యానర్ లో సాహు గారపాటి ఈ సినిమా నిర్మించారు. ఆకాంక్ష శర్మ హిరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అలరించాయి. ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు విశ్వక్ సేన్.

యాక్టర్ గా కొన్ని ప్రత్యేకమైన పాత్రలు చేయాలని ప్రతి నటుడికి ఉంటుంది.. లైలా విషయంలో నేను కూడా అలానే ఆలోచించా.. భామనే సత్యభామనే, మేడం, చిత్రం భళారే విచిత్రం, రెమో సినిమాలు చూసినప్పుడు ఇలాంటి గెటప్ వేయాలని ఉండేది.. ఆడియన్స్ కొత్త కథలను, థీమ్స్ ని కోరుకుంటారు..ఇలాంటి సినిమాలు రాక దాదాపు రెండు దశాబ్ధాలు అవుతుంది. కథ కూడా సెట్ అవ్వడంతో లైలా సినిమా చేశానన్నారు విశ్వక్ సేన్.

లైలా సినిమాలో సోను కన్నా లైలా క్యారెక్టర్ నాకు ఇష్టమన్నారు విశ్వక్ సేన్. స్క్రీన్ మీద సోను క్యారెక్టర్ కూడా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ సోను మోడల్.. సెకండ్ హాఫ్ లైలా అలరిస్తారని అన్నారు విశ్వక్ సేన్.

సోను లైలాగా మారడానికి మూడు సమస్యలు వస్తాయి. వాటి నుంచి బయటపడటానికి లైలాగా మారతాడు. అదేంటి అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాలని అన్నారు విశ్వక్. లైలాగా మారేందుకు రెండున్నర గంటల టైం పట్టేది. మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మేకప్ చేశారు. అందుకే అది అంత న్యాచురల్ గా వచ్చిందని అన్నారు విశ్వక్ సేన్.

లైలా ఒక యూత్ ఫుల్ కంటెంట్.. అవుట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్ తో వస్తుంది. కథ విన్నప్పుడే బాగా ఎంజాయ్ చేశా.. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు సీరియస్ గా విన్నా ఈ కథ మాత్రం విన్నప్పుడే ఎంజాయ్ చేశానన్నారు విశ్వక్ సేన్.

కాంపౌండ్ కామెంట్ చిరంజీవి గారు ప్రస్తావించడం భలే అనిపించింది. చిరంజీవి గారు అది ప్రస్తావించడం ఆనందంగా అనిపించింది. అందరం అందరినీ సపోర్ట్ చేసుకోవాలి.. ఫైనల్ గా ఆడియన్స్ కు మంచి సినిమాలు ఇవ్వాలి. సినిమా మీద ప్రేమ తోనే అందరం ప్రయాణిస్తున్నామని అన్నారు విశ్వక్ సేన్.

నిర్మాత సాహు గారు సినిమా క్రాఫ్ట్స్ తెలిసిన ప్రొడ్యూసర్. ఈ సినిమా నేను చేయగలనని ముందు ఆయన నమ్మారు. ఫ్యూచర్ లో కూడా ఆయనతో సినిమాలు చేస్తానన్నారు విశ్వక్ సేన్. చిరంజీవి గారు స్టేజ్ మీద నాకే కొరకాలనిపిస్తుందని చెప్పడం బెస్ట్ కాంప్లిమెంట్. లైలా నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు విశ్వక్ సేన్.

సినిమా

రాజకీయాలు ఎన్నికల వరకే, ప్రభుత్వం శాశ్వతం : లోకేష్‌

ఎన్నికల సమయం వరకే రాజకీయాలు చేయాలని, ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే పరిపాలన అస్తవ్యస్తం గా మారుతుందని మంత్రి నారా లోకేష్‌...

Chiranjeevi: మీ ఇళ్లకు వచ్చి.. చెల్లెమ్మల చేతి వంట తినాలని ఉంది:...

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యూకెలో పర్యటనలో సందడి చేస్తున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో చిరంజీవిని పార్లమెంట్ సభ్యులు, మంత్రులు...

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

రాజకీయం

తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు..!

నారా వారి వారసుడు నారా చంద్రబాబునాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదినోత్సవం పురస్కరించుకుని నారా కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

ఎక్కువ చదివినవి

అప్పుడు విజన్ 2020.. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ @2047..!

తమ పరిపాలన విధి విధానాలతో అభివృద్ధిని కళ్లలు కట్టినట్టు చూపించడం కొంతమంది నాయకులకే సాధ్యపడుతుంది. అలాంటి ప్రజా నాయకులలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

ప్రజల ఆస్తి వైఎస్సార్.! కానీ, వైఎస్సార్ ఆస్తులు ప్రజలవి కావు.! అంతేనా.?

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అపారమైన ప్రేమ పుట్టుకొచ్చేసింది. వైఎస్సార్ అంటే, ప్రజల ఆస్తి.. అని సెలవిచ్చారామె. తాడిగడప మునిసిపాలిటీ పేరు నుంచి వైఎస్సార్...

బల ప్రదర్శనతో వైఎస్ జగన్ ఏం సాధిస్తారు.?

మొన్న గుంటూరు మిర్చియార్డు సందర్శన సందర్భంగా పోటెత్తిన జన సందోహం.! నిన్న కూడా ఓ వివాహ వేడుకకి హాజరైతే, అక్కడా జన సంద్రం.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్...