దేశంలో మరే నగరానికీ లేనన్ని సౌకర్యాలు, అనుకూలతలు హైదరాబాద్ కు మాత్రమే ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే 50 ఏళ్లు దృష్టిలో ఉంచుకుని ఏ ప్రాజెక్టుకైనా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. మణికొండ అల్కాపురి టౌన్ షిప్ లో 587 కోట్లతో చేపట్టనున్న ఓఆర్ఆర్ ఫేజ్–2 నీటి సరఫరా పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు నీటి సరఫరాను ఈ ప్రాజెక్టు ద్వారా చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు ఇప్పటికే హైదరాబాద్ లో కలిసిపోగా.. ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలను హైదరాబాద్ లో భాగంగానే భావిస్తున్నాం. హైదరాబాద్ శివారు ప్రాంతాలకు 6వేల కోట్లతో నీటి సరఫరా కోసం ఖర్చు చేస్తున్నాం. 1200 కోట్లతో ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాంతాలకు నీటి సరఫరా చేస్తాం. కొండపోచమ్మ సాగర్ నీటితో గండిపేట చెరువును నింపాలనేది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు.
789974 300815really nice post, i really love this web website, carry on it 848329
750663 560322I truly appreciate this post. Ive been looking all over for this! Thank goodness I located it on Bing. Youve created my day! Thank you once again.. 720967