Switch to English

బిగ్‌ క్వశ్చన్‌: కోడెల శివప్రాద్‌ మరణం.. ఎవరిది నేరం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ తొలి అసెంబ్లీ స్పీకర్‌, దివంగత కోడెల శివప్రసాద్‌ జయంతి నేడు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనకు ఘన నివాళి అర్పించాయి. ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నాయి. ఇదిలా వుంటే, కోడెల శివప్రసాద్‌ బలవన్మరణానికి పాల్పడి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ, ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఇప్పటికీ వెల్లడి కాలేదు. కోడెల శివప్రసాద్‌ మీద ‘దొంగ’ అనే ముద్ర వేసింది వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు కొన్నాళ్ళు హైద్రాబాద్‌లోనే జరిగాయి. ఆ తర్వాత అమరావతికి అసెంబ్లీ తరలి వెళ్ళే క్రమంలో అసెంబ్లీ ఫర్నిచర్‌ కొంత, అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఇంటికి వెళ్ళడమే వివాదానికి కారణం.

అది అప్పటి తన క్యాంప్‌ ఆఫీస్‌కి వెళ్ళింది తప్ప, ఇంటికి కాదంటూ వాదించారు కోడెల శివప్రసాద్‌. ఫర్నిచర్‌ని తీసుకెళ్ళాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాసినా పట్టించుకోలేదని వాపోయారాయన. ఫర్నిచర్‌ వద్దనుకుంటే, దానికి సంబంధించిన మొత్తాన్ని చెల్లిస్తానని కూడా అన్నారు. అయినాగానీ వివాదం చల్లారలేదు. మరోపక్క, సొంత పార్టీలో కోడెల పట్ల వ్యతిరేకత పెరిగింది. నిజానికి, ఎన్నికలకు ముందే టీడీపీలో కోడెల వ్యతిరేక వర్గం తన సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఆయనకు టిక్కెట్‌ ఇవ్వడానికీ తొలుత టీడీపీ అధినేత చంద్రబాబు నిరాకరించారు. కుటుంబ సభ్యులు, కోడెల పేరు చెప్పి అడ్డగోలు వసూళ్ళకు పాల్పడ్డారనే విమర్శల సంగతి సరే సరి. ఇలా కోడెలపై ముప్పేటదాడి జరిగిన మాట వాస్తవం. సొంత పార్టీ నుంచీ, రాజకీయ ప్రత్యర్థుల నుంచీ వెల్లువెత్తిన సవాళ్ళను ఆయన అధిగమించలేకపోయారు. కోడెల మరణం తర్వాత, ఆయన చుట్టూ టీడీపీ ఎంత రాజకీయం చేసిందో, చేస్తోందో చూస్తున్నాం.

ఈ పాపంలో వైసీపీకి కూడా ఎంతో కొంత భాగం వుందన్నది నిర్వివాదాంశం. ‘దొంగ.. దొంగ..’ అంటూ వైసీపీ నేతలు, కోడెలపై చేసిన విమర్శలు ఆయన్ని మానసికంగా కుంగదీశాయి. తన, పర.. అన్న తేడా లేకుండా అందరూ తనను దోషిని చేయడాన్ని కోడెల జీర్ణించుకోలేకపోయారు. అలా ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే, స్వతహాగా ‘మొండిఘటం’ అయిన కోడెల ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్నది ఇప్పటికీ మిస్టరీనే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు,. ఇప్పటికే రిలీజ్...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...