కేరళ తిరువనంతపురం ఎయిర్ పోర్ట్లో జులై 4వ తారీకున 15 కోట్ల విలువైన 30 కేజీల బంగారంను కస్టమ్స్ అధికారులు పట్టుకున్న విషయం తెల్సిందే. ఆ బంగారంకు సంబంధించిన విచారణ ప్రస్తుతం కేరళ ప్రభుత్వంలోని ప్రధాన అధికారులకు లింక్ ఉన్నట్లుగా వెళ్లడి అవుతుంది. ఇప్పటికే ఐటీ శాఖ కీలక ఉద్యోగిని అయిన స్వప్న సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు సీఎం ఆఫీస్లోని ఒక ప్రధాన అధికారి కూడా ఇందుకు సంబంధించిన కేసులో ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కేరళ సీఎం పినరయి విజయన్ ఈ కేసు విషయంలో ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్ ఉద్యోగి కూడా ఈ స్మగ్లింగ్లో ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి దేశ వ్యాప్తంగాఈ స్మగ్లింగ్ కేసు చర్చనీయాంశంగా ఉంది. సీఎం ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడంతో ఇదో జాతీయస్థాయి కేసుగా మారిపోయింది.
999351 493699I like this web internet site because so considerably utile stuff on here : D. 589159
584217 233054There is noticeably a bundle comprehend this. I suppose you produced specific nice points in functions also. 225044